Home » PM Narendra Modi
ప్రధాని మోడీ తన పుట్టినరోజున సందర్భంగా మెట్రోలో ప్రయాణించారు. ద్వారక సెక్టార్ 21 నుంచి పొడిగించిన ఎయిర్ పోర్ట్ ఎక్స్ ప్రెస్ లైన్ను మోడీ ప్రారంభించారు. ఈ సందర్భంలో ప్రయాణికులు మోడీతో సరదాగా సెల్ఫీలు దిగారు.
లండన్ నుంచి సీఎం జగన్ తిరిగొచ్చారు. రేపు ఢిల్లీ వెళతారని సమాచారం. చంద్రబాబు అరెస్ట్ తరువాత ఢిల్లీకి జగన్ పర్యటన ఉందనే విషయం ఆసక్తికరంగా మారింది.
జీ20 సదస్సు ముగిసింది. దీనిపై భారత్ అధికారికంగా ప్రకటన చేసింది.
దేశం పేరు మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సవరణకు పూనుకుంటే ఏ ఒక్కరూ కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇవ్వబోరని ఆయన స్పష్టం చేశారు. దేశం పేరు మార్చడం అంత సులభం కాదన్నారు.
ఐదు వేల సీసీ కెమెరాలతో ఢిల్లీ మొత్తాన్ని పర్యవేక్షిస్తున్న పోలీసులు గట్టి భద్రతను ఏర్పాటు చేశారు. ఢిల్లీలోని భారత్ మహా మండపం కన్వెన్షన్ సెంటర్ లో జరుగనున్న ఈ కార్యక్రమ ఎజెండాలో కీలక విషయాలు ఉన్నాయి.
ఢిల్లీలో జరిగే జీ20 సమావేశాలకు రష్యా అధ్యక్షుడు పుతిన్ హాజరుకావడం లేదు. ఇటలీ ప్రధాని, ఇండోనేషియా అధ్యక్షుడు, మెక్సికో అధ్యక్షుడు, ఐరోపా యూనియన్ అధ్యక్షురాలు ..
సెప్టెంబర్ 9 ఉదయం 5 గంటల నుంచి సెప్టెంబర్ 10 రాత్రి 11 గంటల వరకు సుప్రీంకోర్ట్ మెట్రో స్టేషన్లో బోర్డింగ్ డిబోర్డింగ్ ఉండదని వెల్లడించిన ట్రాఫిక్ పోలీసులు
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సతీమణి, ప్రథమ మహిళ జిల్ బైడెన్ కొవిడ్ భారిన పడ్డారు. ఆమెకు వైరస్ పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు అగ్రరాజ్య అధ్యక్ష భవనం శ్వేతసౌధం వెల్లడించింది. దీంతో..
ఫిడె వరల్డ్ కప్- 2023లో రన్నరప్గా నిలిచిన యువ చెస్ సంచలనం ప్రజ్ఞానంద తల్లిదండ్రులు రమేశ్ బాబు, నాగలక్ష్మిలతో కలిసి ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని కలిశాడు. ఈ సందర్భంగా మోదీ ప్రజ్ఞానంద, అతని తల్లిదండ్రులను అభినందించారు. కొద్దిసేపు వారితో ప్ర
రాఖీ పండుగ పర్వదినం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీకి చిన్నారులు రాఖీలు కట్టారు. ఢిల్లీలోని లోక్ కళ్యాణ్ మార్గ్ వద్ద రక్షాబంధన్ వేడుకల్లో ప్రధాని చిన్నారులతో కలిసి పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ప్రధాని తన అధికారిక ట్విటర్ ఖాతాల�