Home » PM Narendra Modi
మిజోరంలో నిర్మాణంలో ఉన్న ఓ రైల్వే బ్రిడ్జి కూలిపోవడంతో విషాదం చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో 17 మంది కార్మికులు చనిపోయినట్లు తెలుస్తోంది. చాలామంది ఆచూకీ తెలియకపోవడంతో ఆందోళన వ్యక్తం అవుతోంది. వంతెన వద్ద రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ ఘటనపై ప�
77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ఎర్రకోట వద్ద త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం 10వ సారి జాతిని ఉద్దేశించి మోదీ ప్రసంగించారు.
మరోవైపు ఎర్రకోటలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు హాజరు కాలేకపోవడానికి గల కారణాలను మల్లికార్జన ఖర్గే వివరించారు. తనకు కంటి సంబంధిత సమస్యలు ఉన్నాయని అందువల్లనే ప్రధాని ప్రసంగానికి హాజరు కాలేకపోయానని చెప్పారు.
నరేంద్ర మోదీ మంగళవారం ఎర్రకోట వద్ద జరిగిన 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం 10వ సారి జాతినుద్దేశించి ప్రసంగించారు.
ఏ శక్తికి భారత్ భయపడదు.. తలవంచదు. సమూన్నత లక్ష్యాలతో భారత్ స్వయం సమృద్ధి సాధిస్తూ ప్రపంచంతో అనుసంధానమవుతోందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు.
2047 కలను సాకారం చేసుకోవడానికి వచ్చే ఐదేళ్లే అతిపెద్ద సువర్ణ క్షణాలు అని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు.
గత పదేళ్లుగా భారత్ గొప్పతనాన్ని ప్రపంచం గుర్తిస్తోందని, శాటిలైట్ రంగంలో మనమే ముందున్నామని, రాబోయే కాలాన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ శాసిస్తుందని ప్రధాని మోదీ చెప్పారు.
సెంట్రల్ ఢిల్లీ, ఐటీఓ, రాజ్ ఘాట్, ఎర్రకోట మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సెంట్రల్ ఢిల్లీ, ఎర్రకోట పరిసరాల్లో 144 సెక్షన్ అమలు చేశారు. ఎర్రకోట వేదికగా ప్రధాని మోదీ కీలక ప్రసంగం చేయనున్నారు.
ఎర్రకోటలో ప్రధాని మోడీకి రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, సహాయ మంత్రి అజయ్ భట్, కార్యదర్శి అమరనే గిరిధర్ స్వాగతం పలికారు.
77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా ఢిల్లీలోని ఎర్రకోటపై 10వ సారి ప్రధాని నరేంద్ర మోదీ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. అనంతరం జాతినుద్దేశించి ప్రసంగిస్తారు.