Home » PM
ఢిల్లీ: వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఏపీ లో సిపిఐ, పవన్ కల్యాణ్ తో కలిసి పోటీ చేస్తాం, తెలంగాణలో సిపిఐ, బీ.ఎల్.ఎఫ్ తో కలిసి పోటీ చేస్తామని, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి చెప్పారు . లోక్ సభ ఎన్నికల పొత్తులపై మాట్లాడుతూ ఆయన “�
ప్రతిష్ఠాత్మక నోబెల్ శాంతి బహుమతి అందుకోవడానికి తాను అర్హుడిని కాదన్నారు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్. కాశ్మీర్ వివాదాన్ని పరిష్కరించే వాళ్లు ఎవరైనా సరే తప్పకుండా ఈ బహుమతికి అర్హులేనని అన్నారు. తప్పనిసరిగా కాశ్మీర్ ప్రజల ఆకాంక్షలకు అనుగుణం
పాకిస్తాన్ నిర్బంధంలో ఉన్న భారత పైలట్ విక్రమ్ అభినందన్ శుక్రవారం(మార్చి-1,2019)భారత్ కు చేరుకోనున్నాడు. యావత్ దేశం ఉప్పొంగే మనసుతో ఆయన రాక కోసం ఎదురుచూస్తోంది. ఈ సమయంలో గురువారం(ఫిబ్రవరి-28,2019) ప్రధాని నరేంద్రమోడీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీ�
భారత్-పాక్ లమధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై బ్రిటన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు బ్రిటన్ ప్రధాని థెరిసా మే తెలిపారు. పరిస్థితులు తీవ్రరూపం దాల్చకుండా రెండు దేశాలు సంయమనం పాటించాలని ఆమె కోరారు. రెండు దేశాలతో తాము రెగ్యులర్ గా సంప
ఏం జరుగుతోంది.. ఏం జరగబోతున్నది.. దేశంలో కమ్మేసిన యుద్ధ మేఘాలతో అందరిలో ఒకటే టెన్షన్. ఉత్కంఠ. భారత్ – పాక్ మధ్య యుద్ధ విమానాలు కూల్చివేసే స్థాయికి సిట్యువేషన్ వెళ్లిపోయింది. ఇదే సమయంలో ప్రధాని మోడీ ఢిల్లీలో కేంద్రమంత్రి రాజ్యవర్థన్ సింగ్
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ లు భారత ఇంజనీర్లను అవమానించారన్నారు ప్రధాని నరేంద్రమోడీ. దేశంలో మొట్టమొదటి సెమీ హైస్పీడ్ రైలు వందే భారత్ ఎక్స్ ప్రెస్(ట్రెయిన్-18) లక్ష్యంగా విమర్శలు చేయడం
పుల్వామా ఉగ్రదాడికి సంబంధించి మోడీ ప్రభుత్వంపై సోమవారం(ఫిబ్రవరి-18,2019) వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ముందు ఇలాంటి దాడులు జరిగే అవకాశం ఉందని ఫిబ్రవరి-8,2019న నిఘా సంస్థలు ప్రభుత్వానికి తెలియజేశాయని మమత అన్నా�
పుల్వామా ఉగ్రదాడితో ఇప్పుడు దేశ ప్రజల్లో ఎంతటి ఆగ్రహం ఉందో తన హృదయంలో కూడా అంతే ఆగ్రహం ఉందని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. ఆదివారం(ఫిబ్రవరి-17,2019) బీహార్ లోని బరౌనీలో పర్యటించిన ప్రధాని వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. పాట్న�
ప్రధాని మోడీపై ప్రశంసల జల్లు కురిపించి విపక్షాలకు షాక్ ఇచ్చారు సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్. బుధవారం(ఫిబ్రవరి-13,2019) పార్లమెంట్ వేదికగా మోడీని పొగడ్తలతో ముంచెత్తారు ములాయం. మోడీ పాలన బాగుందన్నారు.దేశ ప్రజలు మరోసారి మోడీ�
మరోసారి మోడీయే దేశానికి ప్రధాని అవుతారని ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త, జేడీయూ ఉపాధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్ అన్నారు. మంగళవారం(ఫిబ్రవరి-12,2019) ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ..2019 లోక్ సభ ఎన్నికల తర్వాత కేంద్రంలో ఎన్డీయే సర్కార్ ఏర్పాటై, మరోసారి మోడీ ప్ర