-
Home » points table
points table
భారత్ను అధిగమించిన పాకిస్థాన్.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోకి.. కానీ..
February 11, 2026 / 10:31 AM ISTT20 World Cup : టీ20 వరల్డ్ కప్ టోర్నీ-2026లో భాగంగా గ్రూప్-ఏలో పాయింట్ల పట్టికలో భారత జట్టును అధిగమించి పాకిస్థాన్ జట్టు అగ్రస్థానంలోకి దూసుకెళ్లింది.
పాక్, బంగ్లా మ్యాచ్ వర్షార్పణం.. ఇప్పుడు పాయింట్ల పట్టికలో టాప్లో ఉన్న జట్లు ఏవో తెలుసా? నెక్స్ట్ ఏంటి?
February 27, 2025 / 06:52 PM ISTపాకిస్థాన్ టీమ్పై పిడుగు మీద పిడుగు పడింది.
ఉత్కంఠగా జరిగిన మ్యాచులో యూపీ వారియర్స్ అద్భుత విజయం.. పాయింట్ల పట్టికలో ఇప్పటికీ అగ్రస్థానంలో ఆర్సీబీ
February 25, 2025 / 08:08 AM ISTసూపర్ ఓవర్లో యూపీ ఒక వికెట్ కోల్పోయి 8 రన్స్ చేసింది.
IPL 2023: ఐపీఎల్లో అగ్రస్థానంలో ఇప్పటికీ ఆ జట్టే.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ల రేసులో ఆ హీరోలు మారారు
April 18, 2023 / 03:28 PM ISTIPL 2023: అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసే బ్యాటర్కు ఇచ్చే ఆరెంజ్ క్యాప్ లీడర్ బోర్డులో డు ప్లెసిస్, వెంకటేశ్ అయ్యర్, శిఖర్ ధావన్లో ఎవరు అగ్రస్థానంలో ఉన్నారు. పర్పుల్ క్యాప్ రేసులో టాప్-3లో…
IPL 2023: పాయింట్ల టేబుల్ లో అగ్రస్థానంలో ఏ టీమ్?.. ఆరెంజ్ క్యాప్ పోటీలో ఎవరిది ముందంజ?
April 4, 2023 / 09:05 PM ISTఇప్పటివరకు జరిగిన మ్యాచుల లెక్కల పరంగా రాజస్థాన్ రాయల్స్ అగ్రస్థానంలో ఉంది. ఇక రుతురాజ్ గైక్వాడ్ అందరికన్నా ఎక్కువ స్కోరు చేశాడు.
WPL 2023: విమెన్స్ ప్రీమియర్ లీగ్ పాయింట్ల పట్టికలో ఎవరు టాప్ లో ఉన్నారు? ఎవరు చిట్టచివరి స్థానంలో ఉన్నారు?
March 7, 2023 / 04:21 PM ISTముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ జెయింట్స్ ఇప్పటివరకు రెండేసి మ్యాచులు ఆడాయి. మిగిలిన రెండు జట్లు ఢిల్లీ క్యాపిటల్స్, యూపీ వారియర్స్ ఒక్కో మ్యాచు ఆడాయి. 2 మ్యాచులు ఆడి రెండింటిలోనూ…
IPL 2021: యూఏఈలో సమరం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఎవరున్నారు? ప్లే ఆఫ్కు ఎవరు?
September 16, 2021 / 05:20 PM ISTఇండియన్ ప్రీమియర్ లీగ్ 14 వ సీజన్ ఐపిఎల్ 9 ఏప్రిల్ 2021న ప్రారంభమైంది. ఇది ఏప్రిల్ చివరి వరకు బాగానే సాగింది.
వరల్డ్ చాంపియన్షిప్ ఫైనల్లో భారత్..
February 25, 2021 / 09:16 PM ISTనాలుగు టెస్ట్ మ్యాచ్ల సిరీస్లో భాగంగా 2-1 తేడాతో సిరీస్లో ముందున్న టీమిండియా.. మూడో టెస్టు విజయంతో ఎలాంటి సమీకరణాలతో పనిలేకుండా వరల్డ్ టెస్టు చాంపియన్షిప్(2019-21) ఫైనల్కు చేరుకుంది. 490 పాయింట్లతో టేబుల్లో అగ్రస్థానంలోకి…
IPL 2020 KXIP Vs SRH: పంజాబ్పై 69పరుగుల తేడాతో హైదరాబాద్ విజయం
October 8, 2020 / 07:01 PM IST[svt-event title=”సన్రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం” date=”08/10/2020,11:25PM” class=”svt-cd-green” ] IPL 2020 సీజన్ 13లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్పై భారీ విజయం నమోదు చేసింది సన్ రైజర్స్ హైదరాబాద్. 202పరుగుల భారీ…
2 టెస్టుల్లో: భారత్కు 120 పాయింట్లు, ఆస్ట్రేలియాకు 56 పాయింట్లు
September 9, 2019 / 11:37 AM ISTఇంగ్లాండ్ గడ్డపై 18ఏళ్ల నాటి కలను నెరవేర్చుకున్న ఆస్ట్రేలియా విజయాన్ని సొంతం చేసుకుంది. ఇంగ్లాండ్ గడ్డపై 2001తర్వాత తొలిసారి యాషెస్ సిరీస్ రూపంలో టెస్టు విజయాన్ని అందుకుంది. ఇది ఆసీస్కు గొప్ప విజయాన్నేమీ అందించలేదు.…