Home » Police case file
ఆరేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. ఎటువంటి ఆర్ధిక ఇబ్బందులు లేకుండా జీవితం సాఫీగా సాగిస్తున్నారు. కానీ ఇంటి గదుల నిర్మాణం విషయంలో జరిగిన వివాదం మహిళ ఆత్మహత్యకు దారి తీసింది. ఘటన వివరాల్లోకి వెళితే.. నారాయణపేటకు చెందిన శిరీష అలియాస్ శ
అగ్నిప్రమాదానికి ఐదు పూరిళ్లు కాలి బూడిదయ్యాయి. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు మండలం మాదేపల్లి సమీపంలోని గురకల పేటలో జరిగింది. కూలీలు రోజు పనులకు వెళ్లేముందు ఇంట్లో దీపం వెలిగించి వెళ్తారు.
ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు హత్యకు గురయ్యారు. ఈ ఘటన శనివారం రాత్రి ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రా జిల్లా ఇనాయత్ నగర్ పోలీసు సర్కిల్ పరిధిలో చోటుచేసుకుంది. ఘటన వివరాల్లోకి వెళితే రమేష్ అనే వ్యక్తి భార్య ముగ్గురు పిల్లలతో కలిసి ఇనాయత్ నగర్ లో నివ
హైదరాబాద్ నగరంలో గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న వ్యభిచారాన్ని పోలీసులు రట్టు చేశారు. హైదరాబాద్, జూబ్లీహిల్స్ రోడ్ నెం.41లో ఉన్న డాల్ఫిన్ హోటల్ ఓయో రూమ్లో వివిధ ప్రాంతాల నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి వ్యభిచారం నిర్వహిస్తున్నారు.
కుమారుడు కరోనాతో మృతి చెందడం.. అనంతరం ఇంట్లో ఆస్తి తగాదాలు మొదలవడంతో వ్యవసాయశాఖలో పనిచేస్తున్న ఉద్యోగిని ఉమాదేవి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన గుంటూరులో చోటుచేసుకుంది.
విమానంలో అల్లరి చేయడం కామనే, కానీ అల్లరి చేసిన వ్యక్తిని విమానంలోంచి దింపేదుకు విమానం ల్యాండ్ చెయ్యడం మాత్రం అరుదైన విషయమే. అమెరికాలోని మిన్నియా విమానాశ్రయంలో జెట్ బ్లూ విమానం అత్యవసరంగా ల్యాండ్ అయింది.
లాక్ డౌన్ లో బయటకు వచ్చిన వారు పోలీసులకు వింత కారణాలు చెబుతూ విసిగిస్తున్నారు.. పొంతనలేని కారణాలు చెబుతూ పోలీసులకు చిరాకు తెప్పిస్తున్నారు. ఆసుపత్రికి వెళ్తున్నామని కొందరు, పని ఉండి బయటకు వచ్చాను వెంటనే ఇంటికి వెళ్లిపోతానని ఇంకొందరు.. షాపు
ఓ యువకుడి మృతి కేసు విచారణకు వెళ్లిన పోలీసులపై గ్రామస్తులు దాడి చేశారు. ఈ దాడిలో పోలీస్ వాహనం ధ్వంసం కాగా పలువురికి గాయాలయ్యాయి... వివరాల్లోకి వెళితే నిజామాబాద్ జిల్లా కమ్మర్ పల్లి మండలం హాసాకొత్తూరు గ్రామానికి చెందిన మాలావత్ సిద్దార్ధ అనే
తాగుడు అలవాటు కొందరిని ఎంతటి నీచమైన పనిచేయడానికైనా దిగజార్చుతుంది. చాలామంది తాగేందుకు ఇంట్లో వస్తువులను అమ్ముకుంటారు. ఇంకొందరు దొంగతనాలు చేస్తారు. కానీ ఓ వ్యక్తి మాత్రం కన్నకూతురినే అమ్ముకున్నాడు.
మ్యాట్రిమోనిలో హైదరాబాద్ కు చెందిన ఓ యువతి మోసపోయారు. పెళ్లి కొడుకు కావాలని భారత్ మ్యాట్రిమోనిలో తన వివరాలు నమోదు చేసుకుంది. ఆ మహిళను ట్రాప్ చేశాడు సైబర్ కేటుగాడు.. సైబర్ క్రైమ్స్ ఏసీపీ కేవీఎమ్ ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం మారేడ్ పల్లికి �