Home » Police case file
ఈ దుర్ఘటనలో ఇన్నోవా వాహనంలో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు మృతి చెందారు. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. మృతులు హైదరాబాద్ లోని యూసఫ్ గుడకు చెందిన అబ్దుల్, రషీద్, అమీర్, మలాన్ బేగంలుగా గుర్తించారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆనందయ్య ముందుకు మంచి డిమాండ్ ఏర్పడింది. కొందరు హైదరాబాద్ నుంచి కార్లలో వెళ్లి ఆనందయ్య మందు తెచ్చుకుంటున్నారు
Vijayawada: ఎమ్కే రియల్ డెవలపర్స్ సంస్థ బోర్డు తిప్పేసింది. వెంచర్ల పేర రూ.6 కోట్లు వసూలు చేసిన సంస్థ నిర్వాహకులు కష్టమర్లను మోసం చేశారు. రాజమండ్రికి చెందిన పట్నాల శ్రీనివాసరావు 2020 ఆగస్టులో విజయవాడలోని గురునానక్ కాలనీలో ఎమ్కే రియల్ డెవలపర్స�
అతడో మధ్యస్థాయి వ్యాపారవేత్త.. 33 సంవత్సరాలు ఉంటాయి. కొన్నేళ్లుగా పెళ్లి సంబంధాలు చూస్తున్నాడు. చివరికి ఓ సంబంధం కుదిరింది. పెళ్ళికుదిరిందని ఎంతో సంతోషపడ్డాడు.
చిన్న వివాదం రెండు గ్యాంగ్ ల మధ్య ఘర్షణకు దారి తీసింది. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని డబీర్ పురా పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
కరోనా ఐసోలేషన్ సెంటర్ లో పేషంట్లు ఉపయోగించిన మరుగుదొడ్లను 8 ఏళ్ల చిన్నారితో కడిగించిన సంఘటన మహారాష్ట్రలో జరిగింది. ఈ సంఘటన గత నెలలో జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలోని సంగ్రామ్పూర్�
కరోనా సోకిన వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందటంతో అతడి బంధువులు జూనియర్ డాక్టర్ పై దాడి చేశారు. ఈ ఘటన అసోం రాష్ట్రం హోజాయ్ జిల్లాలోని ఓడాలి మోడల్ కొవిడ్ ఆసుపత్రిలో జరిగింది. కరోనాతో ఆసుపత్రిలో చేరిన వ్యక్తి ఆరోగ్య పరిస్థితి వ�
దొంగలు తాము దోచుకున్న సొత్తు పోలీసుల కంటపడకుండా ఎదో ఓ చోట దాచుకుంటారు. అయితే ఓ దొంగమాత్రం ఏకంగా పొట్టలో దాచుకున్నాడు. కానీ అతడి ప్లాన్ బెడిసికొట్టడంతో బంగారం పోలీసుల చేతిలోకి వెళ్ళింది.
మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర సమీపంలోని ఓ గుట్టపై మూడు మృతదేహాలు పడి ఉండటం కలకలం రేపుతోంది. పశువుల కాపరులకు మృతదేహాలు కనిపించడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకొని పోస్ట్ మార్టం నిమిత్తం
విశాఖ కేజీహెచ్ లో జూనియర్ డాక్టర్లపై దాడి జరిగింది. ఓ మృతదేహానికి పోస్టుమార్టం విషయంలో బందువులకు జూనియర్ డాక్టర్లకు మధ్య చిన్నపాటి వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలోనే మృతుడి బంధువులు డాక్టర్లపై దాడి చేశారు.