Home » Police investigating
క్రిమినల్ బత్తుల ప్రభాకర్ ను పోలీసులు విచారిస్తున్నారు. ఈ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
సూర్యాపేట పరువు హత్యకేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నానమ్మ కళ్లలో ఆనందంకోసం ..
హర్యానా రాష్ట్రంలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు వ్యక్తులు మరణించారు. వీరిలో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు.
అఖిల భారతీయ అఖాడా పరిషత్ అధ్యక్షుడు మహంత్ నరేంద్ర గిరి మహరాజ్ మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మహంత్ నరేంద్ర గిరి సూసైడ్ నోట్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
గుర్తు తెలియని వ్యక్తి తనకి ఫోన్ చేసి హత్యచేస్తానని బెదిరిస్తున్నాడని లంగర్హౌజ్ ఎంఐఎం కార్పొరేటర్ మహ్మద్ వాజీ ఉజ్మా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కొద్దీ రోజుల నుంచి తన ఫోన్ కు ఆగంతకుడి నుంచి ఫోన్ వస్తుందని
కూకట్ పల్లి బ్యాంకు సిబ్బందిపై కాల్పులు జరిపి నగదును ఎత్తుకెళ్లిన..దొంగలను పోలీసులు పట్టుకున్నారు.
Police investigating the Delhi blast : దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన పేలుడు కేసు దర్యాప్తులో అధికారులు కీలక ఆధారాలు సేకరిస్తున్నారు. పేలుడుకు కారణం ఆల్-ఖైదాకు చెందిన ఉగ్రవాద సంస్థగా గుర్తించారు. పేలుడుకు వాడిన పీఈటీఎన్ మెటీరియల్ ఆల్-ఖైదా మాత్రమే ఉపయోగిస్తుంది. ద�