Home » police notice
ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం ఎమ్మెల్యే బూచెపల్లి శివప్రసాద్ రెడ్డికి పొదిలి పోలీసులు నోటీసులు జారీ చేశారు.
కంచ గచ్చిబౌలి భూముల విషయంలో సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోందని చెబుతున్న ప్రభుత్వం దీనిపై పోస్టులు చేస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తోంది.
వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి పోలీసులు మరోసారి నోటీసులు ఇచ్చారు.
ఇటువంటి నోటీసులకు, కక్షసాదింపులకు భయపడేదిలేదని.. దీటుగా ఎదుర్కొంటామని చెప్పారు.
మాసబ్ ట్యాంక్ ఇన్ స్పెక్టర్ ను ఈ కేసు దర్యాఫ్తు అధికారిగా నియమించారు పోలీసు ఉన్నతాధికారులు.
మరోవైపు రాంగోపాల్ వర్మకు హైకోర్టులో చుక్కెదురైంది.
గుడిలో గంటలు మోగించొద్దంటూ పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. అంతేకాదు గంటలు మోగిస్తే ఊరుకునేది లేదంటూ నోటీసులు జారీ చేశారు.
అమరావతి రైతులకు పోలీసులు ముందస్తు నోటీసులు ఇస్తున్నారు. జనవరి 20 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఎటువంటి ఆందోళనలకు, సభల నిర్వహణకు అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారు. అమరావతి పొలిటికల్ జేఏసీ, ప్రజాసంఘాల నాయకులు జనవరి 20 న ఛల�