Home » Poll
Radhika Sarathkumar : తమిళనాడులో రాజకీయ పరిణామాలు హీటెక్కిస్తున్నాయి. అధికారంలో ఉన్న అన్నాడీఎంకే..కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కలిసి పోటీ చేయనున్న సంగతి తెలిసిందే. ఇప్పటి నుంచే పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఇదిలా ఉంటే సినీ నటి రాధిక అ�
రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవికి విపక్షాల అభ్యర్థిగా రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) ఎంపీ మనోజ్ ఝా శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. జేడీయూ సభ్యుడు హరివంశ్ సింగ్ పదవీకాలం ఏప్రిల్లో ముగియడంతో డిప్యూటీ చైర్మన్ పదవి ఖాళీ అయ్యింది. కాగా, ఆ పదవికి ఎ�
ఢిల్లీలో చేసిన అభివృద్ధిని బీహార్ రాష్ట్రంలో చేసి చూపిస్తామంటోంది AAP. పాట్నాలో ఆప్ పార్టీ ఏర్పాటు చేసిన పోస్టర్స్ ఆకర్షిస్తున్నాయి. కేజ్రీవాల్ కృష్ణుడు అవతారంలో ఉండి..బీహార్ రాష్ట్రాన్ని కాపాడుతున్నట్లుగా ఉంది. ఆర్జేడీ, జేడీయూ, కాంగ్రెస్, �
ఎన్నో పరిణామలు, ట్విస్టుల మీద ట్విస్టులు..సుమారు మూడు నెలల న్యాయపోరాటం ద్వారా ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ మరోసారి బాధ్యతలు స్వీకరించారు. 2020, జులై 03వ తేదీ సోమవారం ఉదయం 11 గంటలకు విజయవాడలోని SEC కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. ఈయన ఇదే ప
మరోసారి దేశంలో ఎన్నికల నగరా మోగనుంది. మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సెప్టెంబర్ 21వ తేదీ శనివారం మధ్యాహ్నం వెలువడే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. దీపావళికి ముందే ఎన్నికలు
ఒడిషా రాష్ట్రంలోని 11 జిల్లాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేశారు. కోడ్ ఎత్తివేతపై కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఫోని తుఫాన్ వల్ల సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుందని.. ఎన్నికల కోడ్ ఎత్తివేయాలని అక్కడి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సంఘాన్ని కోరింది
కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో లో కొన్ని ప్రమాదకర వాగ్దానాలు ఉన్నాయని,మేనిఫెస్టోలో భారత్ ను విడగొట్టే ఆలోచన కనిపిస్తోందని విమర్శించారు కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోను రాహుల్ గాంధీ మంగళవారం(ఏప్రిల్-2,2019) విడు
ఢిల్లీ : లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి కష్టాలు ఎదురవుతాయా ? అధికారంలో కొద్దిదూరంలో నిలిచిపోనుందా ? ఇతరుల సహాయం తప్పనిసరి అవుతుందా ? అనే డౌట్స్కు ఎస్ అనే సమాధానం వస్తుంది. టైమ్స్ నౌ – వీఎంఆర్ సర్వే అంచనా వేసింది. అధ�
తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నగారా మోగింది. ఎన్నికల కోడ్ కూడా కూసేసింది. సర్పంచ్.. వార్డు సభ్యులకు ఎన్నికల అధికారులు గుర్తులు కేటాయించారు.
హైదరాబాద్ : తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎన్నికల నోటిఫికేషన్పై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. రిజర్వేషన్లకు సంబంధించిన పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. మరోవైపు ఎన్ని