Home » ponguleti srinivas reddy
సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ముగింపు సందర్భంగా ఆయనను రాహుల్ సత్కరించారు.
ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ జనగర్జన భారీ బహిరంగ సభ జరుగుతోంది.
తనకుగానీ, తన కార్యకర్తలకు గానీ ఏం జరిగినా కేసీఆర్ దే బాధ్యతని పొంగులేటి చెప్పారు.
ఢిల్లీలో రాహుల్ గాంధీతో సమావేశం అయిన తరువాత పొంగులేటి ఖమ్మం జిల్లాలో మరింత దూకుడు పెంచారు. వరుసగా సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు.వాణిజ్య వ్యాపారులతో పోంగులేటి ముఖాముఖి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి ఘాటు వ
తెలంగాణలో కాంగ్రెస్కు పునర్వైభవం వస్తుందని జానారెడ్డి అన్నారు. కాంగ్రెస్లో భారీగా చేరికలపై..
అందుకే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నామని అన్నారు. జులై 2న ఆ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు.
ఏఐసీసీ కార్యాలయం వద్దే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ నేత జానారెడ్డి ఉన్నారు.
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావులు ఢిల్లీ వెళ్లారు. ఈరోజు మధ్యాహ్నం 3గంటల సమయంలో రాహుల్ గాంధీతో వీరు భేటీ కానున్నారు.
Ponguleti Srinivas Reddy : తెలంగాణ ఆకాంక్షలు నెరవేర్చుకోవడం కోసమే రాజకీయ పునరేకీకరణ జరుగుతుంది.
పొంగులేటి, జూపల్లి ఢిల్లీలో రాహుల్ గాంధీతో భేటీకానున్న నేపథ్యంలో తెలంగాణలోని పార్టీ ముఖ్యనేతలకు ఢిల్లీ రావాలని అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది.