Home » ponguleti srinivas reddy
బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన దగ్గర నుంచి నన్ను అనే ఇబ్బందులకు గురిచేస్తున్నారు. నామీద ఫోకస్ పెట్టి ఇబ్బందులు పెడతారని నాకు తెలుసు. మా మీద, మువ్వా విజయబాబు మీద వేధింపులు మొదలు పెట్టారు.
మాజీ ఎంపీ, పాలేరు నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇల్లు, కార్యాలయాలపై ఐటీ, ఈడీ శాఖల అధికారులు సోదాలు నిర్వహించారు.
వచ్చే ఎన్నికలలో కేసీఆర్ కు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. పార్టీలో చేరిన కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
గడిచిన తోమ్మిదిన్నర సంవత్సరాలలో బీఆర్ఎస్ చేసిన హామీలు, అమలు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. బీఆర్ఎస్ మ్యానిఫెస్టోలో చిత్తశుద్ధి లేదని విమర్శించారు.
కల్వకుంట్ల కుటుంబం పతనం మొదలైందన్నారు. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కాంగ్రెస్ పార్టీలో చేరాలని మర్యాద పూర్వకంగా అహ్వానించానని తెలిపారు.
ఇప్పటికే తెల్లం వెంకట్రావుతో బీఆర్ఎస్ ముఖ్య నేతలు మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. భద్రాచలం ఎమ్మెల్యే టికెట్ ఇస్తే బీఆర్ఎస్ లోకి వస్తానని చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది.
కేసీఆర్ దొంగ నిరాహార ధీక్షలతో తెలంగాణ రాలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం ఇవ్వాలనుకుంది.. ఇచ్చిందన్నారు. యూనివర్సిటీ విద్యార్థుల భయంతో కేసీఆర్ దీక్ష చేశారని తెలిపారు.
37 మంది ఎగ్జిక్యూటివ్ కమిటీని నియమించిన ఏఐసీసీ ఇందులో పలువురు కీలక నేతలకు, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న పలువురు నేతలకు కూడా కమిటీలో చోటు కల్పించింది.
సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు రాష్ట్ర, ఖమ్మం జిల్లా రాజకీయాలపై చర్చించారు.
సోనియా గాంధీ వల్లే తెలంగాణ వచ్చిందని పొంగులేటి అన్నారు. కేసీఆర్ మాయమాటలతో రెండు సార్లు అధికారంలోకి వచ్చారని ఆయన విమర్శించారు.