Home » Ponnam Prabhakar
Telangana Govt : పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా రాబోయే రోజుల్లో రవాణా వ్యవస్థలో భారీ మార్పులు తీసుకురాబోతున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులకు ఈవీ (ఎలక్ట్రిక్ వెహికల్)లు కొనుగోలుచేస్తే 20శాతం డిస్కౌట్ ఇస్తామ�
ఎన్నికల సమయంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా..పొన్నం ఇచ్చిన హమీకి మద్దతు పలుకుతూ ప్రచారం చేసినట్లు ప్రజలు గుర్తుచేస్తున్నారు.
ఇప్పటికే తెలంగాణకు చెందిన వంశీచంద్ రెడ్డి, సంపత్ కుమార్ వంటి నేతలకు కీలక బాధ్యతలు ఇచ్చింది ఏఐసీసీ.
ఉప ఎన్నిక వేళ పెద్ద ఎత్తున నగదును నిల్వ చేశారని ఫిర్యాదులు రావడంతో ఈ తనిఖీలు జరుగుతున్నాయి.
Kurnool Bus Accident : కర్నూల్ జిల్లా చిన్నటేకూరు వద్ద శుక్రవారం తెల్లవారు జామున ఘోర బస్సు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సులో ..
స్థానిక సంస్థల ఎన్నికలు జరపకపోవడం వల్ల కేంద్రం నుండి రావాల్సిన నిధులు రావడం లేదన్నారు.
మంత్రి అడ్లూరికి క్షమాపణ చెప్పిన మంత్రి పొన్నం
Telangana Congress : తెంలగాణ మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మధ్య సయోధ్య కుదిరింది. పొన్నం క్షమాపణలు చెప్పారు.
ఈ వివాదంలో మంత్రి శ్రీధర్ బాబు పేరు ప్రస్తావనకు వచ్చింది. మంత్రి లక్ష్మణ్పై పొన్నం ప్రభాకర్ కామెంట్స్ చేస్తుండగా..వివేక్ జోక్యం చేసుకొని శ్రీధర్ బాబు కూడా సమయానికి రారంటూ చెప్పుకొచ్చారట.
"నేను త్వరలో సోనియా, రాహుల్, ఖర్గే, మీనాక్షిని కలుస్తాను" అని అడ్లూరి తెలిపారు.