-
Home » Ponnavolu Sudhakar Reddy
Ponnavolu Sudhakar Reddy
సుప్రీంకోర్టుకు చేరిన తిరుమల లడ్డూ వివాదం.. నెయ్యి కంటే పంది కొవ్వే రేటెక్కువన్న న్యాయవాది పొన్నవోలు..
దుర్మార్గమైన కలుషిత ప్రచారంతో కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి.
‘స్కిల్’ కేసులో పిటిషన్.. సీఐడీ మాజీ చీఫ్ సంజయ్, మాజీ అడ్వకేట్ జనరల్ పొన్నవోలుకు నోటీసులు
కేసు దర్యాప్తులో ఉన్న సమయంలో మీడియా సమావేశం పెట్టడంపై హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం..
వైసీపీ ఆఫీస్ కూల్చివేతకు సీఆర్డీఏ ప్రొసీడింగ్స్..!
సీఆర్డీఏ ఇచ్చిన ప్రిలిమినరీ ప్రొసీడింగ్స్ పై హైకోర్టు కొన్ని ఆదేశాలు ఇచ్చింది.
చంద్రబాబు రెగ్యులర్ బెయిల్ పిటిషన్.. హైకోర్టులో ముగిసిన వాదనలు, తీర్పు రిజర్వ్
Chandrababu Regular Bail Petition : మూడు 10 రూపాయలు నోట్లు ఉపయోగించి హవాలా ద్వారా కోట్ల రూపాయలను చిన్నప్ప అనే వ్యక్తి ద్వారా హైదరాబాద్ తరలించారని, బోస్ అనే వ్యక్తి ఫోన్ మెసేజ్ ల ద్వారా ఈ విషయం బయటపడిందని ఆయన తెలిపారు.
టీడీపీ ఖాతాలోకి నేరుగా రూ.27 కోట్లు మళ్లించారు- కోర్టుకి కీలక డాక్యుమెంట్లు సమర్పించిన ఏఏజీ పొన్నవోలు
డొల్ల కంపెనీలు సృష్టించి హవాలా రూపంలోనూ నిధులు మళ్లించారని పొన్నవోలు వాదించారు. Ponnavolu Sudhakar Reddy
Ponnavolu Sudhakar Reddy : జైల్లో చంద్రబాబు ఉండే చోటుని కోటలా మార్చేశాం, ఓ రేంజ్లో భద్రత కల్పించాం, చంద్రబాబు సెక్యూరిటీ మా ప్రభుత్వం బాధ్యత- ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి
ఒకవేళ ఏదైనా పొరపాట్లు జరిగితే ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాల్సి వస్తుంది. అది దృష్టిలో పెట్టుకుని కట్టుదిట్టమైన సెక్యూరిటీ కల్పించాము. Ponnavolu Sudhakar Reddy
Ponnavolu Sudhakar Reddy : జగన్ ప్రభుత్వానిది చాలా పెద్ద హృదయం, చంద్రబాబుకి ఎంతో సాయం చేసింది- సీఐడీ లాయర్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి
చంద్రబాబు విషయంలో ఏపీ ప్రభుత్వం ఎంతో గొప్ప మనసుతో వ్యవహరించి చాలా సాయం చేసింది. ఈ ప్రభుత్వం చాలా మానవతా దృక్పథంతో ఉన్న ప్రభుత్వం. Ponnavolu Sudhakar Reddy
ఇదే నా చివరి వాదనలు ?….. కంట తడి పెట్టించిన AP ఏఏజీ వ్యాఖ్యలు
కరోనా బారిన పడినా ఏపీ ప్రభుత్వం తరుఫున బలమైన వాదనలు వినిపిస్తున్న అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర రెడ్డి వాదనలు విన్న వారికి కళ్లు చెమ్మగిల్లాయి. డీఈడీ కాలేజీల్లో స్పాట్ అడ్మిషన్ల వ్యవహారంపై హైకోర్టులో విచారణ జరుగుతున్న సమయ
బోగస్ ఓట్లపై హైకోర్టులో వాదనలు : పొన్నవోలు సుధాకర్
విజయవాడ : ఆంధ్రప్రదేశ్ లో బోగస్ ఓట్లపై వైసీపీ హైకోర్టును ఆశ్రయించింది. రాష్ట్రంలో 59 లక్షలకు పైగా బోగస్ ఓట్లపై చర్యలు తీసుకోవాలని హైకోర్టును ఆశ్రయించినట్లు ఆ పార్టీ లీగల్ సెల్ అధ్యక్షుడు పొన్నవోలు సుధాకర్ రెడ్డి తెలిపారు. సోమవారం ఆయన మీడియ