Home » positive cases
తెలంగాణలో కరోనా వైరస్ కేసులు రికార్డవుతున్నాయి. గత 24 గంటల్లో 1280 కేసులు నమోదయ్యాయని, 15మంది మృతి చెందారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. తెలంగాణలో ప్రస్తుతం 21 వేల 137 యాక్టివ్ కేసులుండగా..మొత్తం 3 వేల 483 మంది చనిపోయారు.
COVID 19 In Telangana : తెలంగాణలో ఇంకా కరోనా వైరస్ కేసులు రికార్డవుతున్నాయి. గత 24 గంటల్లో 1771 కేసులు నమోదయ్యాయని, 13 మంది మృతి చెందారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. తెలంగాణలో ప్రస్తుతం 22 వేల 133 యాక్టివ్ కేసులుండగా..మొత్తం 3 వేల 469 మంది చ
దేశంలో కరోనా ఉధృతి తగ్గుముఖం పట్టింది. కరోనా కొత్త కేసులు తగ్గాయి. ఈ క్రమంలో కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు లాక్ డౌన్ తొలగింపులపై ఫోకస్ పెట్టాయి. లాక్ డౌన్ ఆంక్షలు ఎత్తివేయాలని భావిస్తున్నాయి. దీనిపై ఐసీఎంఆర్ స్పందించింది. లాక్ డౌన్ ఎత్తివేత�
తెలంగాణలో కరోనా వైరస్ తగ్గుముఖం పట్టినట్లే కనిపిస్తోంది. క్రమ క్రమంగా పాజిటివ్ కేసులు తగ్గిపోతున్నాయి. ప్రస్తుతం 3 వేల కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24గంటల వ్యవధిలో రాష్ట్ర వ్యాప్తంగా 97 వేల 236 నమూనాలు పరీక్షించగా.. 3 వేల 527 కేసులు నమోదయ్యాయి.
తెలంగాణలో కరోనా మహమ్మారి ఉధృతి క్రమంగా తగ్గుతోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 3,816 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్క రోజులో 27 మంది చనిపోయారు.
గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 4,298 కరోనా కేసులు నమోదయ్యాయి. 32 మంది కోవిడ్ బారిన పడి మరణించారు. మృతి చెందిన వారి సంఖ్య 2928 చేరుకుంది. 6026 మంది డిశ్చార్జ్ అయ్యారు.
మహారాష్ట్రలో కరోనా సునామీని తలపించేలా చేస్తోంది. గత ఏప్రిల్ 1నుంచి 30 వరకూ 17లక్షలకుపైగా ప్రజలు కరోనా బారినపడ్డారు. ప్రతీ రోజు 50 వేలమందికి పాజిటివ్ నిర్ధారణ అవుతోంది. దీంతో దేశంలోనే మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య ఏ రేంజ్ లో పెరుగుతుందో ఊహించు�
తెలంగాణలో కరోనా డేంజర్ బెల్స్ మ్రోగిస్తోంది. భారీ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి.
ఏపీలో కరోనా కేసులు భారీగా పెరుగుతుండడం అటు అధికార వర్గాలు, ఇటు ప్రజల్లో భయాందోళనలు వ్యక్తమౌతున్నాయి.