Home » POSITIVE
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి భారత్ లోనూ విజృంభిస్తోంది. మన దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. దేశంలో ఇప్పటివరకు (మార్చి 4,2020) 28
చైనాని సర్వ నాశనం చేసి ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి.. ఇప్పుడు భారత దేశంపైనా ప్రతాపం చూపిస్తోంది. భారత్ లో కరోనా విజృంభిస్తోంది. రోజురోజుకి
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ దాదాపు 3వేల మంది ప్రాణాలు తీసిన విషయం తెలిసిందే. మృతుల్లో 99శాతం చైనాలోనే నమోదయ్యాయి. వందలాది మనుషుల ప్రాణాలు తీసిన కరోనా వైరస్ ఇప్పుడు పెంపుడు జంతుల్లోకి వచ్చి వాటి ద్వారా వాటిని పెంచుకునేవాళ్లకు కూడా సోకుతుంద�
ఒక యువకుడి అజాగ్రత్త ఇప్పుడు తెలంగాణను ఉలిక్కిపడేలా చేసింది. అటు ప్రభుత్వాన్ని, ఇటు ప్రజలను వణికిస్తోంది. కరోనా సోకిన ఆ యువ సాఫ్ట్వేర్ ఇంజనీర్… బయట తిరగడం అందరినీ కలవరానికి గురిచేస్తోంది. టెస్ట్లో కరోనా పాజిటివ్ అని తేలడంతో గాంధీలో �
కరోనా వైరస్ స్టోరీలో ఇప్పుడు కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. చైనా నుంచే కాదు..ఈ మహమ్మారి ఏ దేశంలోనైనా తనంతట తానే విజృంభించే అవకాశం ఉందని తేలింది. అమెరికాలోని ఓ మహిళకి ఇప్పుడు కోవిడ్ 19 వైరస్ సోకడం ఇదే అనుమానాన్ని కలగజేసింది..దీంతో అమెరికాలో హై అ
ప్రపంచవ్యాప్తంగా కరోనా కన్నీళ్లు ఆగట్లేదు.. బయటకు రావాలంటే భయం వేసేలా కరోనా ప్రపంచాన్ని వణికిస్తోంది. చైనా ఉత్పత్తులపై, ఆర్థిక వ్యవస్థపై ఇప్పటికే ఈ వైరస్ కారణంగా తీవ్ర ప్రభావం పడుతోంది. ఈ క్రమంలోనే చైనా కరోనా వైరస్ ప్రభావంతో పరిశ్రమలు తాత్�
జపాన్ పోర్టులో నిలిపి ఉంచిన డైమండ్ ప్రిన్సెస్ షిప్ లో మరో ఇద్దరు భారతీయులకు కరోనా వైరస్(కోవిడ్-19) సోకినట్లు తేలింది. సోమవారం(ఫిబ్రవరి-17,2020) నుంచి ప్రారంభమయ్యే ఫైనల్ కరోనా వైరస్ టెస్ట్ లలో నెగిటీవ్ గా తేలిన షిప్ లో ఉన్న అన్ని దేశాలకు చెందిన వా
ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటన ముగిసింది. 2020, ఫిబ్రవరి 15వ తేదీ శనివారం కేంద్ర న్యాయశాఖమంత్రి రవిశంకర్ ప్రసాద్తో భేటీ అయిన జగన్ .. శాసనమండలి రద్దుతో పాటు మూడు రాజధానుల అంశంపై చర్చించారు. అటు జగన్ అభ్యర్థనల పట్ల కేంద్రం సానుకూలత వ్యక్తం చేసిందని �
చైనాలోని వూహన్ సిటీలో వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్ ఇప్పటివరకు ఆ దేశంలో 490మంది ప్రాణాలు తీసింది. 24వేల662 కరోనా కేసులు చైనాలో నమోదయ్యాయి. అయితే ఈ వైరస్ కు ఎలాంటి వ్యాక్సిన్ ఇప్పటివరకు అందుబాటులో లేకపోవడంతో రోజురోజుకీ ప్రాణాలు కోల్పోతున్న వారి