Home » posters
పంజాబ్ లోని బతిండాలో నిర్వహించే అందాల పోటీల్లో విజేతగా నిలిచేవారికి ఎన్నారై వరుడిని బహుమతిగా ఇస్తామని వాల్పోస్టర్లు వెలిశాయి. బతిండాలోని పలు ప్రాంతాల్లో వెలసిన ఈ పోస్టర్లను చూసిన అనేక మంది అమ్మాయిలు, వారి తల్లితండ్రులు షాక్ అయ్యారు. దీ�
స్వాతంత్ర్యోద్యమంలో భారతీయ జనతా పార్టీ పాత్ర ఏమిటని ఓ విలేకరి అడిగినపుడు రాహుల్ గాంధీ స్పందిస్తూ, ఆ కాలంలో బీజేపీ లేదని, స్వాతంత్ర్యోద్యమంలో ఆ పార్టీ పాత్ర ఏమీ లేదని చెప్పారు. తనకు తెలిసినంత వరకు ఆరెస్సెస్ బ్రిటిష్వారికి సహాయపడిందని, దామ�
కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు వ్యతిరేకంగా హైదరాబాద్ లో పోస్టర్లు వెలిశాయి. సెప్టెంబర్ 17 సందర్భంగా అమిత్ షా.. హైదరాబాద్ లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో జరగనున్న సభలో ఆయన పాల్గొననున్నారు. ఈ క్రమంలో అమిత్ �
హైదరాబాద్ లో టులెట్ బోర్డులు పెడితే జీహెచ్ఎంసీ అధికారులు జరిమానా విధిస్తున్నారనే వార్తలు జనంలో గందరగోళానికి దారి తీశాయి. జీహెచ్ఎంసీ తీరుతో భవనాల, ఇంటి యజమానులు ఆందోళన చెందుతున్నార
దేశంలో కరోనా వైరస్ కట్టడిలో కేంద్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమయ్యిందని ఆరోపిస్తూ ఇటీవల ఢిల్లీ వీధుల్లో మోడీకి వ్యతిరేకంగా పోస్టర్లు వేయడం కలకలం రేపిన విషయం తెలిసిందే.
women Activist trupti desai shirdi temple Entry band : షిరిడీ దేవాలయానికి వచ్చే భక్తులు..ముఖ్యంగా మహిళలు సంప్రదాయ దుస్తులనే ధరించి రావాలని ఆలయ కమిటీ నిర్ణయించింది. దీనికి సంబంధించి దేవాలయం వద్ద పోస్టర్లను కూడా ఏర్పాటు చేసింది కమిటీ. దీన్ని మహిళల అసమానతలపై పోరాడే ప్రముఖ సామ�
బీహార్ లో ఎలాగైనా అధికారంలోకి రావాలని బీజేపీ ఉవ్విళ్లూరుతోంది. ఎన్నికలు త్వరలో జరుగనున్నాయి. ఈ క్రమంలో రాష్ట్ర బీజేపీ కల్చర్ విభాగం ‘justice for Sushant’ పేరిట పోస్టర్స్, కరపత్రాలు, మాస్క్ లు విడుదల చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. బాలీవుడ్ నటుడు సుశాం�
అఖిల భారతీయ హిందూ మహాసభ శనివారం (మార్చి 14,2020) గోమూత్ర పార్టీ ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించిన పోస్టర్లు వైరల్ గా మారాయి. హిందూ మహాసభ, జన్ జాగరణ్ మంచ్, యూత్ సనాతన్ సేవా సంఘ్ ఈ పార్టీని నిర్వహిస్తున్నాయి. మధ్యాహ్నం 12 గంటలకు ఈ పార్టీ ప్రారంభమవుత�
దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టం(CAA) ప్రకంపనలు రేపుతోంది. సీఏఏకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. పలు రాష్ట్రాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
హర్యానా శాసనసభ ఎన్నికల్లో బీజేపీ-శివసేన కూటమి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే గురువారం ఫలితాలు వెలువడిన వెంటనే శివసేన సీఎం సీటు ఈ సారి తమకే ఇవ్వాలని బీజేపీ ముందు డిమాండ్ పెట్టింది. 50-50ఫార్ములాకు శివసేన డిమాండ్ చేస్తోంది. ఎన్నికల ముం�