Power

    జనసేన, బీజేపీ అధికారంలోకి వస్తే బీసీనే ముఖ్యమంత్రి

    February 4, 2021 / 01:48 PM IST

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ, జనసేన అధికారంలోకి వస్తే బీసీ వర్గానికి చెందిన వ్యక్తినే ముఖ్యమంత్రిగా చేస్తామని స్పష్టం చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ, జనసేన అధికారంలోకి రావడం ఖాయం అని, జగన్, చంద్�

    మోడీ భయపడ్డాడన్న రైతు సంఘాలు..ఎన్డీయేని గద్దె దింపేస్తామని వార్నింగ్

    February 3, 2021 / 07:36 PM IST

    Farmers’ protest నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయకపోతే ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో కొనసాగడం కష్టమేనని భారతీయ కిసాన్​ యూనియన్(​బీకేయూ) నేత రాకేశ్ టికాయిత్ కీలక వ్యాఖ్యలు చేశారు​. బుధవారం హర్యాణాలోని జింద్​ జిల్లాలో రైతుల ఆందోళనకు మద్దతుగా తలపెట్టిన

    అధ్యక్షుడిగా బైడెన్ ను ధృవీకరించిన కాంగ్రెస్..అధికార బదిలీకి సహకరిస్తానన్న ట్రంప్

    January 7, 2021 / 03:30 PM IST

    Donald Trump pledges ‘orderly’ transfer of power to Joe Biden on January 20 అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రక్రియలో మరో ఘట్టం ముగిసింది. డెమొక్రటిక్​ నేత జో బైడెన్​ను తదుపరి అధ్యక్షుడిగా, కమలా హారిస్​ను ఉపాధ్యక్షురాలిగా కాంగ్రెస్(అమెరికా పార్లమెంట్)​ ధ్రువీకరించింది. ఎలక్టార్​ కాలేజీ �

    మొదటిసారి అహంకార ప్రభుత్వం రాజ్యమేలుతోంది : సోనియా

    January 3, 2021 / 07:55 PM IST

    arrogant govt in power నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో అన్నదాతలు చేస్తోన్న ఆందోళనలు ఆరో వారానికి చేరుకున్న సమయంలో ఇవాళ(జనవరి-3,2021)కేంద్రప్రభుత్వంపై కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. రైతుల కష్టాలను పట్టిం�

    మయన్మార్ లో ఎన్నికలు, గెలుపు దిశగా సూకీ!

    November 9, 2020 / 09:32 AM IST

    Myanmar Election : మయన్మార్ లో జరిగిన సాధారణ ఎన్నికల్లో నొబెల్ శాంతి బహుమతి విజేత ఆంగ్ సాన్ సూకీ మరోసారి విజయం సాధించబోతున్నట్లు తెలుస్తోంది. ఓటర్లు ఎక్కువ శాతం సూకీవైపు మొగ్గు చూపుతున్నారని, ఇందుకు భారీగా ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకొనేందు రావడమని

    బీహార్ డిసైడ్ చేసేసింది… మళ్లీ NDAదే అధికారం: మోడీ

    November 3, 2020 / 12:23 PM IST

    NDA Again, Bihar Has Decided,Says Prime Minister బీహార్ లో మళ్లీ ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి రాబోతుందని ప్రధాని మోడీ ధీమా వ్యక్తం చేశారు. బీహార్ రాష్ట్రంలోని అరారియా జిల్లాలోని ఫోర్బెస్ గంజ్ లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఇవాళ(నవంబర్-3,2020)ప్రధానమంత్రి నరేంద్రమోడీ పాల్గొన్

    ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు పెంచుతాం…తేజస్వీ

    November 1, 2020 / 05:51 PM IST

    Will Increase Retirement Age Of Government Employees బీహార్ ఎన్నికల్లో మహాకూటమి విజయం కోసం ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌ శ్రమిస్తున్నారు. నితీష్ సర్కార్ పై ఓ వైపు పదునైన పదజాలంతో విరుచుకుపడుతూనే…మరోవైపు రకరకాల హామీలతో ఓటర్లు ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగ�

    నితీష్ ని జైలుకి పంపడం ఖాయం…చిరాగ్ పాశ్వాన్

    October 25, 2020 / 09:06 PM IST

    Nitish Kumar will be behind bars if LJP voted to power బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో లోక్ జనశక్తి పార్టీ (LJP) అధికారంలోకి వస్తే… సీఎం నితీశ్ కుమార్ జైలుకెళ్లడం ఖాయమని ఆ పార్టీ చీఫ్ చిరాగ్ పాశ్వాన్ తెలిపారు. ఆదివారం బక్సర్‌లోని దుమ్రాన్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న చిరాగ్ పాశ్

    బీహార్ ని “బీమారు”గా మార్చినోళ్లకు ఓటు వేయొద్దు

    October 23, 2020 / 09:41 PM IST

    Those who made Bihar ‘Bimaru’ will not be allowed to return బీహార్ లో ఇవాళ మొదటిసారిగా ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. మూడు ర్యాలీల్లో ఇవాళ మోడీ పాల్గొని…ప్రసంగించారు. సాసారం,నవాడా,భగల్పూర్ లో సీఎం నితీష్ తో ఎన్నికల ర్యాలీలో మోడీ పాల్గొన్నారు. తన ప్రసంగానికి �

    కాంగ్రెస్ అధికారంలో ఉన్నట్లయితే 15నిమిషాల్లో చైనాను తరిమేసేవాళ్లం : రాహుల్

    October 7, 2020 / 06:34 PM IST

    Would have thrown out China in less than 15 minutes… Rahul Gandhi చైనాతో సరిహద్దు వివాదాన్ని పరిష్కరించడంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం విఫలమైందంటూ కొన్నిరోజులుగా కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ విమర్శిలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా మరోమారు సరిహద్దు ఉద్ర�

10TV Telugu News