Home » Power
బాలాకోట్ ఉగ్రశిబిరాలపై వాయుసేన మెరుపుదాడులు కేంద్రంలో మరోసారి మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు ఉపయోగపడతాయని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
అమెరికాలో మరోసారి టోర్నడోలు భీభత్సం సృష్టించాయి. అలబామా రాష్ట్రంలోని దక్షిణ లీ కౌంటీలో ఆదివారం(మార్చి-3,2019) రెండు టోర్నడోలు విరుచుకుపడటంతో 23మంది ప్రజలు చనిపోయారని, చనిపోయినవారిలో చిన్నారులు కూడా ఉన్నారని, అనేకమంది గల్లంతయ్యారని,గల్లంత�
ఆప్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది.ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం, కేంద్రం మధ్య అధికారాల వివాదానికి సంబంధించి గురువారం(ఫిబ్రవరి-14,2019) సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. యాంటీ కరప్షన్ బ్రాంచ్(ACB) వంటి సంస్థలను నియంత్రించే అధికారం కోసం ప్రయత�
హైదరాబాద్ : ఆధునాతన టెక్నాలజీ రోజు రోజుకు విస్తరిస్తోంది. సెల్ ఫోన్ రంగంలో పోస్టు పెయిడ్, ప్రీ పెయిడ్ ఎలా ఉన్నాయో ఇక విద్యుత్ మీటర్లు కూడా ఇదే విధంగా రానున్నాయి. విద్యుత్ రంగంలో హై టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. ప్రధానంగా కరెంటు దొంగతనాలని అ�
విజయవాడ : ఏపీ రాష్ట్రంలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడానికి నెల రోజుల సమయం ఉంది. అయితే ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నికల వేడి రగులుకొంది. ప్రధాన పార్టీ టీడీపీ..ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్…అధికారంలోకి రావాలని యోచిస్తున్న జనసేన పార్టీలు పక�
విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు రస్తవత్తరంగా మారిపోతున్నాయి. ఎన్నికలు సమీపిస్తుండడంతో పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ప్లస్లు మైనస్లు లెక్కలు వేసుకుంటున్నాయి. టికెట్ కోసం ఆశిస్తున్న నేతలు వివిధ పార్టీల్లోకి జంప్ అయ�
అనంతపురం : కోరిన కోర్కెలు తీర్చాలని భక్తులు దేవాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంటారు… మోకాళ్లపై నడుస్తుంటారు. అన్నదానాలు చేస్తుంటారు. అధికారంలోకి రావడానికి రాజకీయ నాయకులు పాదయాత్రలు చేస్తారు. కానీ టీడీపీనే మళ్లీ అధికారంలోకి రావాలంటూ ఓ �
ఢిల్లీ : తెలుగు రాష్ట్రాల ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులకు జాతీయ అవార్డులు దక్కాయి. తెలంగాణలో మిషన్ కాకతీయ, ఆంధ్రప్రదేశ్ లో పోలవరం ప్రాజెక్టులకు కేంద్రం అవార్డులు అందించింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇరిగేషన్ అండ్ పవర్ వార్షికోత్సవం సందర్భంగా నీ�