Home » Pragya Thakur
సనాతన బోర్డును ఏర్పాటు చేయాలని బీజేపీ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్ డిమాండ్ చేశారు. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... "అప్పట్లో భారత్ లో హిందువులను వేధించారు. బీజేపీ నేతృత్వంలోని మోదీ ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రతి ఒక్కరికి న్యాయం చేకూరింది. అయితే, ఇప్
ఇక స్వీయ రక్షణ కోసం అవసరమైతే కత్తులు వాడుకోవాలని, ఎవరైనా దాడి చేస్తే వారికి తిరిగి కఠువైన జవాబు ఇవ్వడం మన హక్కని ప్రగ్యాసింగ్ అన్నారు. ‘‘మీ ఇంట్లో ఉన్న కత్తుల్ని పదును చేసి పెట్టుకోండి. కనీసం కూరగాయలు కోసుకోవడానికైనా ఉపయోగపడతాయి. ఏమో, ఏం అవస�
హిజాబ్ ధరించి విద్యాసంస్థలకు వస్తామని ముస్లిం స్టూడెంట్స్ అడిగిన రిక్వెస్ట్ పై చర్చలు జరుగుతూనే ఉన్నాయి. అదే సమయంలో దేశవ్యాప్తంగా పలువురు నేతలు కామెంట్లు చేస్తూనే ఉన్నారు.
తరచూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే భోపాల్ బీజేపీ ఎంపీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్...ఎంపీలకు యోగా క్లాసు తీసుకోనున్నారు.
BJP’s Pragya Thakur : బీజేపీ మహిళా ఎంపీ ప్రగ్యా ఠాకూర్ అస్వస్థతకు గురయ్యారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో..ఆమె సిబ్బంది..హుటాహుటిన ముంబాయికి తరలించారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ నుంచి ప్రత్యేక విమానంలో తీసుకెళ్లారు. ముంబాయిలోని కోకిలాబెన�
యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి కరోనా వైరస్. ఈ మహమ్మారిని అరికట్టేందుకు ఏం చేయాలో తెలియక వైద్యశాస్త్ర నిపుణులు తలలు పట్టుకున్నారు. మరోవైపు వ్యాక్సిన్ కోసం శాస్త్రవేత్తలు రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారు. కరోనాను ఎలా కట్టడి చేయాలో అ
బీజేపీ ఎంపీ ప్రఙ్ఞా సింగ్ ఠాకూర్కు విద్యార్దులతో చేదు అనుభవం ఎదురైంది. మధ్యప్రదేశ్లోని మఖన్లాల్ చతుర్వేది నేషనల్ యూనివర్సిటీలో విద్యార్దులు తమకు అటెండన్స్ తక్కువగా ఉందంటూ జర్నలిజం విద్యార్థులు యూనివర్సిటీ యాజమాన్యానికి వ్యతిర�
బీజేపీ భోపాల్ ఎంపీ ప్రగ్యా సింగ్ ఠాకూర్ స్పైస్ జెట్ ఎయిర్వేస్పై కంప్లైంట్ చేశారు. ఎయిర్లైన్ సిబ్బంది తనతో అసభ్యంగా ప్రవర్తించారని అంతేగాక తాను బుక్ చేసుకున్న సీట్ కూడా ఇవ్వలేదని ఫిర్యాదుచేశారు. శనివారం భోపాల్ ఎయిర్పోర్ట్ డైరక్టర్కు
మహాత్మా గాంధీని చంపిన నాథూరామ్ గాడ్సే దేశభక్తుడంటూ బీజేపీ ఎంపీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ బుధవారం (నవంబర్ 27)న పార్లమెంట్ లో చేసిన కామెంట్ వివాదాస్పదంగా మారాయి. దీంతో ప్రజ్ఞా సింగ్ పై బీజేపీ చర్యలు తీసుకుంది. రక్షణశాఖ సంప్రదింపుల కమిటీ న
వివాదాస్పద వ్యాఖ్యలతో సంచలనాలు సృష్టించే బీజేపీ ఎంపీ సాధ్వి ప్రజ్ఞాసింగ్ మరోసారి వార్తల్లోకెక్కారు. బీజేపీ నేతల వరుస మరణాల గురించి సంచలన ఆరోపణలు చేశారు. దీనిక వెనుక ప్రతిపక్షం కుట్ర ఉందన్న ఆమె.. చేతబడి చేయిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయాన�