Home » Praja Sangrama Yatra
తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న పథకాలను ఇక్కడ అమలయ్యే విధంగా చూడాలని వారు కోరడం విశేషం. రైతు బంధు, రైతు బీమా, ఉచిత కరెంటు, దళిత బంధు పథకాలపై ప్రభుత్వంతో మాట్లాడి అమలయ్యేలా చూడాలని...
రాష్ట్రంలో అడ్డుఅదుపు లేకుండా టీఆర్ఎస్ నాయకులు చేస్తున్న దాష్టికాలపై జిల్లా కేంద్రాల్లో నిరసన ర్యాలీలు చేపట్టాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపు మేరకు...
పేదోళ్ల రాజ్యం కావాలా? పెద్దల రాజ్యమే కావాలా? ప్రజలారా.. ఆలోచించండి" అని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ అన్నారు.
సీఎం కేసీఆర్ను గద్దె దించేదాక నాపోరు ఆగదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. రెండవ విడత ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా శనివారం 3వరోజు కంచుపాడు...
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేస్తున్నది ప్రజా సంగ్రామయాత్ర కాదని ప్రజావంచన యాత్ర అని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారకరామారావు ఘాటుగా విమర్శించారు.
Bandi Sanjay : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రెండవ విడత ప్రజా సంగ్రామ యాత్ర మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది.
బీజేపీ(భారతీయ జనతా పార్టీ) రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రెండవ విడత ప్రజా సంగ్రామ యాత్ర గురువారం నుంచి ప్రారంభం కానుంది. గురువారం సాయత్రం గద్వాల జిల్లాలోని అలంపూర్ జోగుళాంబ...
పార్టీ కోసం కష్టపడిన వారికే ఎన్నికల్లో టికెట్లు ఇస్తారని తేల్చి చెప్పారు. వ్యక్తుల కోసం పని చేసేవారికి టికెట్లు రావు అన్నారు.(Bandi Sanjay On Tickets)
తెలంగాణలో చేపట్టనున్న ప్రజా సంగ్రామ యాత్రను అడుగడుగునా అడ్డుకునేందుకు సీఎం కేసీఆర్ పెద్ద కుట్ర పన్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు
సీఎం కేసీఆర్ పై బీజేపీ నేత ఈటల రాజేందర్ తీవ్ర విమర్శలు చేశారు. హుజూరాబాద్ లో అంబేద్కర్ రాజ్యాంగం అమలు కావడం లేదని.. కేసీఆర్ రాజ్యాంగం మాత్రమే అమలు అవుతోందని అన్నారు.