prakasam barrage

    మంత్రి కళ్ళ ఎదుటే ఘోరం 

    August 24, 2019 / 03:48 PM IST

    విజయవాడ : నీటి పారుదల శాఖమంత్రి అనిల్ కుమార్ యాదవ్ చూస్తుండగానే ఒక వ్యక్తికృష్ణానదిలో పడి మరణించాడు.  విజయవాడ ప్రకాశం బ్యారేజికి ఉన్న 68 వ నెంబరు గేటుకు పడవ అడ్డంపడి గత కొద్ది రోజులుగా నీరు దిగువకు పారుతోంది. శనివారం గేటుకు అడ్డంగా ఉన్న పడవన

10TV Telugu News