Home » prakasam barrage
క్రిమినల్ మైండ్ ఉన్న నాయకుడు ప్రజలు కోసం ఆలోచించరని చెప్పడానికి ఇదొక ఉదాహరణ.
ఆ కౌంటర్ వెయిట్ కు కాకుండా నేరుగా కాలమ్ ను బోట్లు ఢీకొట్టి ఉంటే ఏమై ఉండేది?
రేయింబవళ్లు పని చేసిన సిబ్బంది, ఇంజినీర్లు, అధికారులను కన్నయ్యనాయుడు సన్మానించారు.
తనకు ఐదు బోట్లు ఉంటే అందులో మూడు మిస్ అయ్యాయని శేషాద్రి తెలిపారు.
డ్యామ్ భద్రతకు తీసుకోవాల్సిన చర్యలు చేపట్టాలని సీఎం చంద్రబాబు సూచించినట్లు కన్నయ్యనాయుడు తెలిపారు.
విజయవాడను, లంక గ్రామాలను ముంచాలనే దురుద్దేశంతో మూడు పడవలను వదిలారు. మూడు పడవలపై వైసీపీ రంగులు ఉండడంతో మాకు అనుమానం కలుగుతుందని
ఈ పనులను డ్యామ్ సేఫ్టీ, గేట్ల మరమ్మతులు, తయారీ విభాగాల అధికారులు పర్యవేక్షిస్తున్నారు.
ఇలాంటివి మళ్లీ మళ్లీ జరగకుండా చూడాలి
వందేళ్ల ప్రకాశం బ్యారేజీ చరిత్రలో ఇటీవల వచ్చినంత వరద నీరు గతంలో ఎప్పుడూ లేదని విజయవాడ వాసులు చెబుతున్నారు.
బోట్లు ఢీకొనడం వల్ల ప్రకాశం బ్యారేజీకి ఎలాంటి నష్టం లేదని ఏపీ జలవనరుల శాఖ సలహాదారు కన్నయ్య నాయుడు అన్నారు. గేట్లు, గోడలు అన్ని పటిష్ఠంగానే ఉన్నాయని తెలిపారు.