-
Home » Prakasam Dist
Prakasam Dist
Vangaveeti Radha : దమ్ము, ధైర్యం ఉంది కాబట్టే ప్రజల గుండెల్లో ఉండిపోయారు.. వంగవీటి రంగా విగ్రహావిష్కరణలో రాధా
ప్రజా సమస్యలపై పోరాటం చేసే దమ్ము, ధైర్యం రంగాలో ఉంది కాబట్టే ఆయన నేటికి ప్రజల గుండెల్లో ఉండిపోయారని రాధా అన్నారు. రంగా మరణించి 33 సంవత్సరాలు అయినా రాజుపాలెంలో..
Prakasam : 10 గంటల్లో కేసు సుఖాంతం, తల్లి ఒడికి పసిపాప
ప్రకాశం జిల్లా మార్కాపురం ప్రభుత్వ ఆస్పత్రిలో కిడ్నాప్నకు గురైన శిశువు కేసు సుఖాంతమైంది. కిడ్నాప్నకు గురైన నాలుగు రోజుల పసిపాప ఆచూకీని 10 గంటల వ్యవధిలోనే పోలీసులు ఛేదించారు.
Rape Attempt: వృద్ధురాలిపై ఆత్యాచారయత్నం, హత్య.. ప్రశ్చాత్తాపంతో చివరికి..
కామంతో కళ్ళు మూసుకుపోయిన ఓ వ్యక్తి ఓ వృద్ధురాలిపై అత్యాచారానికి ప్రయత్నించాడు. ఆమె ప్రతిఘటించడంతో హతమార్చి కేసును తప్పుదోవ పట్టించేలా సీన్ క్రియేట్ చేయాలని ప్రయత్నించాడు. చివరికి పోలీసులు ఎలాగైనా ఈ కేసులో నిందితులను బయటకు లాగుతారని భావి
మహాశివరాత్రికి త్రిపురాంతకం లో కనపడే వింతపక్షి
rare bird in tripurantakam temple in prakasam district : ప్రకాశం జిల్లాలోని ప్రసిద్ధ పుణ్య క్షేత్రం త్రిపురాంతకం లోని శ్రీ త్రిపురాంతకేశ్వరస్వామి ఆలయం ఆవరణలో వింత పక్షి దర్శనం ఇచ్చింది. బుధవారం ఉదయం ఆలయ సిబ్బంది ఆలయాన్ని శుభ్రం చేస్తుండగా ఈ పక్షి కనిపించింది. ఈ పక్షి ఆకారం �
మొన్నటి వరకు వాచ్ మెన్, ఇప్పుడు గ్రామానికే సర్పంచ్
Uppalapadu Prakasam Dist : మొన్నటివరకు అతను వాచ్మన్. పంచాయతీ ఎన్నికలు అతనికో హోదాను తెచ్చిపెట్టాయి. గ్రామానికే సర్పంచ్గా ఎన్నికయ్యాడు. ప్రకాశం జిల్లా ఉప్పలపాడు వాసుల ఆదరణ చూరగొన్న ఏసేబు.. గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానంటున్నాడు. మొన్నటివరకు సాద
పోలీసులకు ఆమంచి సోదరుడు హెచ్చరిక
amanchi brother swamulu warns police : పోలీసులకు ఆమంచి సోదరుడు ఆమంచి స్వాములు హెచ్చరిక జారీ చేశారు. అసలు విషయాలు తెలుసుకోవాలని సూచించారు. ఎవరో నాయకులు ఇచ్చిన ఆదేశాలు పాటిస్తే..చీరాలలో భద్రతా వ్యవస్థకి విఘాతం కలుగుతుందని, చిన్న విషయాలకు పెద్ద ఘర్షణలు సృష్టిస్తున్�
YSRCPలో నయా జోష్ : విజయమ్మ, షర్మిల ప్రచారం
YSRCP కి కొత్త జోష్ వచ్చింది. ఇప్పటి వరకూ వైసీపీ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఒకరే విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.
హాట్ హాట్గా పరుచూరు పొలిటిక్స్ : దగ్గుబాటి VS ఏలూరి సాంబశివరావు
ప్రకాశం : ప్రత్యర్థి పార్టీలోని అసంతృప్త నేతల్ని మచ్చిక చేసుకోవడం.. వారినే అస్త్రాలుగా మార్చుకుని ప్రత్యర్థుల్ని చీల్చి చెండాడడం.. ఇదే ప్రస్తుతం ఆ జిల్లాలో నడుస్తున్న రాజకీయం. దీంతో వీరు వారికి గాలం వేయడం.. వారు వీరికి గాలం వేయడం నిత్యకృత్యమ�
జయరాం కేసులో ఉత్కంఠ : జూబ్లిహిల్స్ పీఎస్లో నమోదు కాని ఎఫ్ఐఆర్
హైదరాబాద్ : ప్రముఖ పారిశ్రామిక వేత్త, ప్రవాస భారతీయుడు చిగురుపాటి జయరాం మర్డర్ కేసుకు ఫుల్ స్టాప్ పడడంలేదు. రాకేశ్ రెడ్డి ప్రధాన సూత్రధారి అని పేర్కొన్న ఏపీ పోలీసులు…ఇంకా లోతుగా దర్యాప్తు చేయాల్సి ఉందని ప్రకటించారు. అయితే…కేసుకు సంబం�
చంద్రబాబుతో ఆమంచి భేటీ : పార్టీ మారే విషయంపై దాటవేత
విజయవాడ : ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచి శ్రీనివాస్ అసంతృప్తితో ఉన్నారు. ఆయన టీడీపీకి గుడ్ బై చెబుతారని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఆయన్ను బుజ్జగించేందుకు సీఎం చంద్రబాబు రంగంలోకి దిగారు. ఫిబ్రవరి 07వ తేదీ గురువారం సీఎంతో ఆమ�