Prakash Javadekar

    ఏప్రిల్-1నుంచి 45ఏళ్లు దాటిన వారందరికీ కరోనా వ్యాక్సిన్

    March 23, 2021 / 03:40 PM IST

    దేశవ్యాప్తంగా క‌రోనా కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో కేంద్ర ప్ర‌భుత్వం మరో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ప్రస్తుతం 60 ఏళ్లు పైబడిన, 45 ఏళ్లు దాటి వ్యాధులు ఉన్న‌వారికి మాత్ర‌మే కోవిడ్ వ్యాక్సిన్ ఇస్తున్న విష‌యం తెలిసిందే.

    కొత్త రూల్స్ ని స్వాగతించిన డిజిటల్ మీడియా

    March 11, 2021 / 09:46 PM IST

    ఇటీవల కేంద్రప్రభుత్వం ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ మరియు ఆన్ లైన్ మీడియా పోర్టల్స్ కు కొత్త మార్గదర్శకాలు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం సమాచార మరియు ప్రసార శాఖ మంత్రి ప్

    సోషల్ మీడియాపై కేంద్రం కొత్త గైడ్ లైన్స్, ఫేక్ న్యూస్ పై ఉక్కుపాదం

    February 25, 2021 / 02:37 PM IST

    OTT and Digital Platforms : భారత్‌లో సోషల్‌ మీడియా, ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ కట్టడికి కేంద్రం సిద్ధమైంది. ఈ మేరకు ఇప్పటికే సంకేతాలు ఇచ్చిన కేంద్రం.. ఇప్పుడు ఐటీ చట్టంలో సవరణలు ప్రతిపాదిస్తోంది. ఇవి అమల్లోకి వస్తే సోషల్‌ మీడియా గ్రూపులు, యాప్‌లతో పాటు ఓటీటీల్లో ప

    కేంద్రం కీలక నిర్ణయం..ఓటీటీలకు తర్వలో మార్గదర్శకాలు విడుదల

    February 1, 2021 / 07:11 PM IST

    OTT platforms ఓటీటీ(OTT)ఫ్లాట్ ఫామ్స్ లో వస్తున్న కొన్ని వెబ్ సీరిస్ లపై పెద్దసంఖ్యలో ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఓటీటీలకు సంబంధించి త్వరలోనే మార్గదర్శకాలు తీసుకురానున్నట్టు కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ మంత్రి ప్రకా

    నాలుగు వ్యాక్సిన్‌లు చేస్తున్న ఏకైక దేశం మనదే!

    January 2, 2021 / 08:09 PM IST

    కరోనా వ్యాక్సిన్ అత్యవసర ఉపయోగం కోసం భారతదేశంలో ఇప్పటికే రెండు వ్యాక్సిన్లను సిఫారసు చేయగా.. మరెన్నో వ్యాక్సిన్లు వాడకానికి అనుమతి కోరాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా మరికొన్ని కంపెనీలు దరఖాస్తులు చేసుకోగా.. కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ మాట్�

    భారత్ లో 4ఏళ్లలో 60శాతం పెరిగిన చిరుతపులుల సంఖ్య

    December 21, 2020 / 08:14 PM IST

    India’s leopard population increases భారత్ లో చిరుతపులుల సంఖ్య గణనీయంగా పెరిగింది. నాలుగేళ్లలో చిరుత పులుల సంఖ్య 60శాతం పెరిగింది. 2014లో చిరుత పులుల సంఖ్య 8,000 ఉండగా…2018నాటికి వాటి సంఖ్య 12,852కి చేరిందని కేంద్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్ జావదేకర్ తెలిపారు. సోమవారం

    ప్రభుత్వ ఉద్యోగులకు బోనస్…కేంద్ర కేబినెట్ ఆమోదం

    October 21, 2020 / 03:52 PM IST

    Bonus For Central Employees కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్. 2019-2020ఏడాదికి గాను నాన్ గెజిటెడ్ ఉద్యోగులకు.. ప్రొడక్టివిట్ లింక్డ్ బోనస్(PLB),నాన్ ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్ ఇచ్చేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ అధ్యక్షతన ఇవాళ జరిగిన కేంద్రకేబినెట్ ఆమోదం త�

    లాక్‌డౌన్ పొడిగించడం వాస్తవమేనా.. క్యాబినెట్ మీటింగ్ తర్వాత మంత్రి కామెంట్స్

    April 6, 2020 / 12:55 PM IST

    దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ జరుగుతుంది. కొందరేమో దీనిని పొడిగిస్తారంటూ ప్రచారం కూడా మొదలెట్టేశారు. సాక్ష్యాత్తు ప్రధాని రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫిరెన్స్ పెట్టి అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఆ చర్చ ఇంకా కొనసాగుతూనే ఉంది. సోమవారం క్యాబినె�

    పబ్లిక్ డిమాండ్ మేరకు దూరదర్శన్‌లో రామాయణం పునః ప్రసారం 

    March 27, 2020 / 06:55 AM IST

    దూరదర్శన్ ఛానల్ లో 30  ఏళ్ల క్రితం  ప్రసారమై దేశాన్ని భక్తి సాగరంలో ఓలలాడించిన రామానంద్ సాగర్ రామాయణ్ సీరియల్ ను దూరదర్శన్ మళ్లీ ఇన్నేళ్శకు  పునః ప్రసారం చేస్తోంది. 1987-88 మధ్య కాలంలో  ప్రముఖ హిందీ దర్శకుడు రామానంద్ సాగర్ దర్శకత్వంలో  రామ

    భగవద్ఘీత నేర్పే నా తండ్రి ఉగ్రవాదా? అలా అనటానికి మీకు నోరెలా వచ్చింది : కేజ్రీవాల్ కుమార్తె ఫైర్

    February 5, 2020 / 04:52 AM IST

    బీజేపీ నేతలపై సీఎం కేజ్రీవాల్ కుమార్తె హర్షిత మండిపడ్డారు. ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో  అర్వింద్ కేజ్రీవాల్‌ను ఉగ్రవాది అంటూ వ్యాఖ్యానించడంపై హర్షిత విరుచుకుపడ్డారు. బీజేపీ నేతలను సూటిగా ప్రశ్నించారు. మా నాన్న కేజ్రీవాల్ నన్నూ, నా సోదరుడి�

10TV Telugu News