Prakash Javadekar

    కేజ్రీవాల్ ఉగ్రవాది…ఆధారాలున్నాయంటూ కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు

    February 3, 2020 / 05:34 PM IST

    ఢిల్లీ ఎన్నికల ప్రచారం మరింత వేడెక్కింది. పోలింగ్ కు రోజులు దగ్గరపడుతున్న కొద్ది ఎన్నికల ప్రచారాల్లో మాటల తూటాలు పేలుతున్నాయి. గెలుపు కోసం అన్ని పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. అయితే ఈ సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ఓ ఉ�

    భారత్ మాతా కీ జై కావాలా? జిన్నా వాలీ ఆజాదీ కావాలా? సీఏఏ వ్యతిరేకులకు ప్రశ్న

    January 25, 2020 / 06:38 AM IST

    ఢిల్లీలోని షాహీన్ బాగ్ దగ్దర పౌరసత్వ సవరణ చట్టాన్ని(సీఏఏ) వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న వారిని ఉద్దేశించి కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ స్పందించారు. సీఏఏ వ్యతిరేకులకు ఆయన

    కేజ్రీవాల్ ప్రభుత్వం వల్లే నిర్భయ నిందితులకు ఉరిశిక్ష ఆలస్యం

    January 16, 2020 / 11:13 AM IST

    ఢిల్లీలోని కేజ్రీవాల్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే 2012 నాటి నిర్భయ కేసులో  నిందితులకు ఉరిశిక్ష అమలులో జాప్యం జరుగుతోందని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ ఆరోపించారు.  నిర్భయ కేసులో  న్యాయం జరగటానకి జరుగుతున్న ఆలస్యానికి ఆప్ ప్రభుత్వమే బాధ్యత �

    రాహుల్ గాంధీ ‘లయ్యర్ ఆఫ్ ద ఇయర్‌’

    December 27, 2019 / 04:00 PM IST

    పౌరసత్వ నమోదుతో పేదవారిపై పన్ను విధిస్తున్నారంటూ రాహుల్ గాంధీ కామెంట్లు చేసిన కాసేపటిలోనే విమర్శలు ఎదుర్కొన్నారు. బీజేపీ లీడర్, కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ రాహుల్ వ్యాఖ్యలను ఎండగట్టారు. అభిమానులను కోల్పోతున్న కాంగ్రెస్ పార్టీ ప్రజా మద

    Diwali Gift : త్వరలో పెరగనున్న ఉద్యోగుల జీతాలు! 

    October 28, 2019 / 11:45 AM IST

    కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్. దీపావళి పండుగ గిఫ్ట్‌గా ఎన్డీఏ ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది. 7వ సెంట్రల్ పే కమిషన్ (CPC)లో భాగంగా ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు త్వరలో పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగుల జీతాల పెంపు విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీ

    మోడీ ర్యాలీ కోసం చెట్ల నరికివేత..సమర్థించుకున్న బీజేపీ

    October 16, 2019 / 03:35 PM IST

    గురువారం పూణెలో ప్రధాని మోడీ బహిరంగ సభ కోసం చెట్ల నరికివేతపై కాంగ్రెస్,ఎన్సీపీ తీవ్రస్థాయిలో ఫైర్ అవుతున్నాయి.  ఇటీవల ముంబైలోని అరే ఏరియాలో చెట్ల నరికివేత విషయంలో ఇప్పటికే అనేక విమర్శలు ఎదుర్కొంటున్న బీజేపీకి ఇప్పుడు మరో తలనొప్పి ఎదురై�

    స్ట్రీమింగ్ కంటెంట్‌పై సెన్సార్ : OTT ప్లాట్ ఫాంపై కఠిన నిబంధనలు? 

    October 7, 2019 / 09:23 AM IST

    OTT యూజర్లకు చేదువార్త. రాబోయే రోజుల్లో ఓటీటీ ప్లాట్ ఫాంపై కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. స్ట్రీమింగ్ కంటెంట్ పై కఠిన నిబంధనలు అమల్లోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ఈ మేరకు ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్ క్యా్స్టింగ్ మినిస్ట

    రైల్వే ఉద్యోగులకు బంపరాఫర్…78 రోజుల జీతం బోనస్

    September 18, 2019 / 09:55 AM IST

    భారతీయ రైల్వే ఉద్యోగులకు కేంద్రం భారీ నజరానా ప్రకటించింది. బుధవారం(సెప్టెంబర్-18,2019) సమావేశమైన కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. కేబినెట్ మీటింగ్ తర్వాత కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్ మీడియాతో మాట్లాడారు. రైల్వే ఉద్యోగులకు 78రోజుల వ

    దేశ్ కీ బాత్, దిల్ కీ బాత్ గా మారిన మోడీ మన్ కీ బాత్

    August 29, 2019 / 11:33 AM IST

    ప్రతినెల చివరి ఆదివారం దేశ ప్రజలనుద్దేశించి ప్రధానమంత్రి నరేంద్రమోడీ నిర్వహిస్తున్న ‘మన్‌కీ బాత్‌’కార్యక్రమం ప్రస్తుతం ‘దేశ్‌కీ బాత్‌’  గా ప్రతి ఒక్కరి  ‘దిల్‌కీ బాత్‌’గా మారిందని కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ తెలిపారు. ఢిల్లీలో జ

    రైలు కారణంగా నీట్ రాయలేకపోయిన విద్యార్థులకు గుడ్ న్యూస్

    May 7, 2019 / 04:32 AM IST

    కేంద్రం దిగివచ్చింది. నీట్ బాధితులపై కరుణ చూపింది. వారికి మరో ఛాన్స్ ఇచ్చింది. హంపి ఎక్స్‌ప్రెస్ రైలు ఆలస్యం కారణంగా ‘నీట్’ను రాయలేకపోయిన కర్ణాటక విద్యార్థులకు కేంద్రం గుడ్ న్యూస్ వినిపించింది. రైలు ఆలస్యం కారణంగా పరీక్ష కేంద్రాలకు సకాలంల

10TV Telugu News