-
Home » Prasadam
Prasadam
మేడారం జాతర.. భక్తులకు ఆర్టీసీ గుడ్న్యూస్
తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడూ లేని విధంగా మేడారాన్ని అభివృద్ధి చేస్తోంది. జాతరను కనీవిని ఎరుగని రీతిలో నిర్వహించాలనే లక్ష్యంతో మేడారంలో శాశ్వత నిర్మాణాలకు శ్రీకారం చుట్టింది.
అయోధ్యలో ప్రసాదం మారబోతుందా?
తిరుమల ఆలయంలో అపచారం అంటే ప్రపంచంలోని అన్ని గుడులలో తప్పు జరిగినట్లేనని భక్తులు ఫీల్ అవుతున్నారు.
తిరుమల లడ్డూ ఎఫెక్ట్..! దేశంలోని అన్ని ఆలయాల్లో మరింత శుద్ధితో ప్రసాదాలు తయారీ..
బయటి సంస్థలు తయారు చేసిన ప్రసాదాలను బాలరాముడికి నైవేద్యంగా పెట్టడాన్ని ఆలయం ట్రస్ట్ నిషేధించింది.
Bhadrachalam: భద్రాచలంలో బూజుపట్టిన లడ్డూల విక్రయం.. అధికారులపై భక్తుల ఆగ్రహం
దాదాపు 50 వేల వరకు లడ్డూలు మిగిలిపోయాయి. దీంతో అవి బూజుపట్టాయి. వాటిని పక్కనపెట్టి, కొత్త లడ్డూలు విక్రయించాల్సిన ఆలయ అధికారులు కక్కుర్తి పడ్డారు. బూజుపట్టిన లడ్డూలనే భక్తులకు విక్రయించారు. దీంతో వాటిని కొనుగోలు చేసిన భక్తులు, ఆలయ అధికారులప�
TTD : తిరుమలలో ‘సంప్రదాయ భోజనం’, గో ఆధారిత భోజనం ఇలా
ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమలలో సంప్రదాయ భోజనం ప్రయోగాత్మకంగా అమలు చేశారు. 2021, ఆగస్టు 26వ తేదీ గురువారం అన్నమయ్య భవన్ లో కొందరికి సంప్రదాయ భోజనం అందించారు.
telangana endoment department : ఇంటి వద్దకే దేవుడి ప్రసాదం
దేవుడి ప్రసాదం కావాలంటే కచ్చితంగా ఆయా పుణ్యక్షేత్రాలకు వెళ్తేనే లభించేది. కానీ తెలంగాణ దేవాదాయశాఖ మాత్రం భక్తుల సౌకర్యం కోసం కీలక నిర్ణయం తీసుకుంది.
శబరిమల ప్రసాదం డోర్ డెలివరీ…దేవస్థానం కీలక నిర్ణయం
Sabarimala Prasadam : కరోనా నేపథ్యంలో ఆర్థిక నష్టాలను అధిగమించేందుకు శబరిమల దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. అయ్యప్ప స్వామి ప్రసాదాన్ని భక్తుల ఇంటివద్దకే పోస్ట్ ద్వారా అందించాలని నిర్ణయించింది. శుక్రవారం నుంచి నుంచి ప్రసాదాన్ని ఆన్లైన్లో బుక్ చ�
పూజలు, ప్రసాదం పేరుతో 10 హత్యలు : సైనైడ్ సింహాద్రి క్రైమ్ స్టోరీ
3 జిల్లాలు, 10 హత్యలు.. బంధువులను కూడా వదల్లేదు.. డబ్బు కోసం హతమార్చే ఓ కిరాతకుడిని ఏపీ పోలీసులు పట్టుకున్నారు. డబ్బున్నవాళ్లనే కాదు... తన బంధువులను
ప్రసాదంలో సైనేడ్ కలిపి 10మందిని చంపిన సీరియల్ కిల్లర్ అరెస్ట్
పశ్చిమగోదావరి జిల్లాలో సీరియల్ కిల్లర్ సింహాద్రిని పోలీసులు అరెస్ట్ చేశారు. 10 మందిని హత్య చేశాడు సింహాద్రి. పశ్చిమగోదావరి, తూర్పు గోదావరి, కృష్ణా జిల్లాల్లో ప్రసాదంలో సైనేడ్
గణేష్ నిమజ్జన వేడుకల్లో అపశ్రుతి : పులిహోర తిని 100మందికి అస్వస్థత
కరీంనగర్ జిల్లా గంగాధర మండలం లింగంపల్లిలో వినాయక నిమజ్జన వేడుకల్లో అపశ్రుతి జరిగింది. ప్రసాదంగా పంచిన పులిహోర తిని 100 మంది అస్వస్థతకు గురయ్యారు.