Home » Prashant Kishor
KTRపై ప్రశాంత్ కిశోర్ సర్వే.. ఏంటి సంగతి?
బిహార్లో ఈ రాజకీయ అస్థిరత యుగం పదేళ్ల నుంచి కొనసాగుతోంది. ఇది ఇంకా అదే దశలో పోతూనే ఉంది. 2012-13 లో ఈ అస్థిరత ప్రారంభమైంది. ఈ నాటకంలో నితీష్ ప్రధాన నటుడు. ఆయన నిలకడలేనితనం వల్ల బిహార్కు ఈ పరిస్థితి వచ్చింది. నితీష్ ఇప్పుడు నిర్మించుకున్న వేదికపై
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో భారీ విధ్వంసం వెనుక ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ హస్తం ఉందని సంచలన ఆరోపణలు చేశారు. అల్లర్లు టీఆర్ఎస్ కుట్రే అన్నారు.(DK Aruna On PK)
భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేసే అవకాశం లేదని చెప్పారు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పీకే). బిహార్లోని వైశాలిలో జరిగిన ఒక మీడియా సమావేశంలో ప్రశాంత్ కిషోర్ మాట్లాడారు.
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ మరోసారి సంచలన ట్వీట్ చేశారు. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందని పీకే జోష్యం చెప్పారు
ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అంటే దేశ రాజకీయాలపై అవగాహన కలిగిన ప్రతిఒక్కరికి తెలిసిన పేరు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రశాంత్ కిషోర్ తెలియని వారు ఉండకపోవచ్చు. 2014 ఎన్నికల్లో కేంద్రంలో ...
ముఖ్యమంత్రులుగా లాలూ ప్రసాద్ యాదవ్, నితీష్ కుమార్ల ముప్పయ్యేళ్ల పాలన తర్వాత కూడా బిహార్ ఇంకా పేద, వెనుకబడిన రాష్ట్రంగానే ఉందన్నారు. శుక్రవారం ప్రశాంత్ కిషోర్ చేసిన ట్వీట్లో బిహార్ అభివృద్ధిపై స్పందించారు.
ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కొత్త పార్టీ ఏర్పాటుపై స్పష్టత ఇచ్చారు. నిన్నమొన్నటి వరకు ప్రశాంత్ కిషోర్ కొత్త పార్టీ పెడుతారంటూ, దేశంలోని బీజేపీయేతర పార్టీలను కలుపుకొని కూటమి ఏర్పాటు చేస్తారంటూ..
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సొంత రాజకీయ పార్టీ పెట్టనున్నారా? కాంగ్రెస్ ఆఫర్ ను పీకే అందుకే తిరస్కరించాడా? గత రెండు రోజులుగా చోటుచేసుకున్న పరిణామాలు అవుననే సమాధానం ఇస్తున్నాయి.
భారత్ లో జరిగే ఎన్నికల్లో మొదటి రెండు పార్టీలు తప్ప, మూడో ఫ్రంట్ నాలుగో ఫ్రంట్ కూటములు ఎన్నికల్లో విజయం సాధిస్తాయని తాను భావించడం లేదంటూ ఇటీవల ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు