Home » Prashant Kishor
ఇదే సమయంలో రాష్ట్రంలో మెరుగైన రాజకీయ ప్రత్యమ్నాయాన్ని నిర్మిస్తానని చెప్పడం గమనార్హం. వాస్తవానికి ఈ రెండు సమాధానాలు ఆయన ఎప్పటి నుంచో చెప్తున్నారు. అయితే తరుచూ జేడీయూపై, ముఖ్యమంత్రి నితీశ్ కుమార్పై విరుచుకు పడుతుండడం, రాజకీయ ప్రత్యామ్నా�
‘‘జిల్లాలో ప్రభుత్వ కార్యాలయాలు ఉండే బెతియా పట్టణం ఇక్కడికి 32 కిలోమీటర్ల దూరంలో ఉంది. అస్థమా ఉన్నవారు ఇక్కడి రోడ్లపై ప్రయాణిస్తే అదో పీడకలగా మిగిలిపోతుంది. ఇక్కడ 15 ఏళ్ల క్రితం ముఖ్యమంత్రిపై ఒకరు బూటు విసిరేశారు. అందుకే ఆగ్రహంతో ఇక్కడ రోడ్ల�
బిహార్ సీఎం నితీశ్ కుమార్, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. తాజాగా నితీశ్ కుమార్కు ప్రశాంత్ కిశోర్ ఓ సవాలు విసిరారు. ‘‘నితీశ్ కుమార్ మీకు బీజేపీ/ఎన్డీఏతో ఎలాంటి సంబంధమూ లేకుంటే రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ పదవి
బిహార్ యువతను ఏకం చేసే యోచనలో 3,500 కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టిన ప్రశాంత్ కిశోర్.. రాష్ట్రంలోని ప్రతి ప్రాంతాన్ని తిరిగే పనిలో ఉన్నారు. ఈ యాత్రలో భాగంగా ప్రస్తుతం రాష్ట్ర రాజధాని పాట్నాకు 275 కిలోమీటర్ల దూరంలో ఉన్న చంపారన్ జిల్లాలోని మారుమూల ప్�
గాంధీ జయంతి నేపథ్యంలో నేడు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తన దేశ వ్యాప్త పాదయాత్రను నేటి నుంచి ప్రారంభించనున్నారు. ఈ యాత్ర 3,500 కిలో మీటర్ల మేర ఉంటుంది. 'జన్ సురాజ్' ప్రచారంలో భాగంగా ఈ యాత్ర చేస్తారు. బిహార్ లోని తూర్పు చంపారన్ జిల్లా నుం
27మంది వైసీపీ ఎమ్మెల్యేలకు క్లాస్ పీకారు సీఎం జగన్. పనితీరు మార్చుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. 27మందిలో ఇద్దరు మంత్రులు, మరో ఇద్దరు మాజీ మంత్రులు ఉన్నారు. మిగిలిన వారు ఎమ్మెల్యేలు, పార్టీ ఇంచార్జ్ లు, రీజనల్ కోఆర్డినేటర్లు ఉన్నారు.
మా గురించి జగన్ మనసులో ఏముంది? ఆయన మాకు ఎన్ని మార్కులు వేస్తారు? ప్రోగ్రెస్ రిపోర్ట్ ప్రకారం అసలు ఆయన మాకు మళ్లీ టికెట్ ఇస్తారా? లేదా? వైసీపీ ఎమ్మెల్యేలను ఈ ప్రశ్నలు వెంటాడుతున్నాయి.
అప్పుడు రాహుల్, పవార్, కేజ్రీవాల్ అంటూ పీకే పర్యటనలు చేశారు. ఇప్పుడు వారినే నితీశ్ కలుస్తున్నారు. వీరి మధ్య కొన్ని అభిప్రాయ బేధాలు వచ్చినప్పటికీ వచ్చే సార్వత్రిక ఎన్నికల అంశంలో ఒక అవగాహనతోనే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ భేటీలో రాజకీయాలు చర
నితీశ్ జంపింగ్ జలానీపై పీకే ఆసక్తిగా స్పందించారు. తరుచూ క్యాంపులు మారే అవకాశం ఉన్న నితీశ్.. మరోసారి క్యాంపు మారుస్తారని, ఇందులో ఎలాంటి అపోహలు వద్దని తేల్చి చెప్పారు. బిహార్ ప్రజలందరికీ ఈ విషయం తెలుసని, నితీశ్ క్యాంపు మార్చరనే గ్యారెంటీ రాష్�
ప్రధానమంత్రి నరేంద్రమోదీకి నితీశ్ సామంతుడిలా ఉన్నట్లు కనిపిస్తోంది. నితీశ్ దండం పెడుతుంటే మోదీ దీవిస్తున్నట్లు.. మోదీ చేయి తాకి నితీశ్ వంగడం, మోదీ కూర్చుంటే నితీశ్ నమస్తే పెడుతూ రావడం, మోదీ ఎదురుకాగానే నితీశ్ కాస్త వంగి నమస్కారం చేయడం ఈ ఫొట