Home » Prashant Kishor
బాబు, పీకే భేటీపై అంబటి..
ఇప్పటికే టీడీపీలో అనేక మార్పుల వెనుక వారు ఉన్నారు. వారందరితో చంద్రబాబు చర్చలు జరుపుతున్నారు. చంద్రబాబు నాయుడు తనకు చివరి ఛాన్స్ ఇవ్వాలని...
గత ఏపీ ఎన్నికల్లో ప్రశాంత్ కిశోర్ వైసీపీ తరఫున పనిచేశారు. ఇప్పుడేమో...
చంద్రబాబు అరెస్ట్ అనంతరం న్యాయపరమైన అంశాలు చర్చించడానికి లోకేశ్ చాలాకాలం ఢిల్లీలోనే ఉన్నారు. ఆ సమయంలోనే ఆయనతో ప్రశాంత్ కిశోర్ తో టచ్ లోకి వెళ్లారని, అప్పటి నుంచి టీడీపీకి సలహాలు, సూచనలు ఇస్తున్నారని ఏపీలో ప్రచారం సాగుతోంది.
టీ తాగి, విలేకరుల సమావేశాలు పెడితే విపక్షాల కూమిటి ఏర్పడుతుందంటే 20ఏళ్ల క్రితమే విపక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చేవని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అన్నారు.
దేశంలో విపక్షాల ఐక్యతకోసం నితీశ్ కుమార్ చేస్తున్న తాజా ప్రయత్నాల గురించి పెద్దగా మాట్లాడుకోవాల్సిన పనిలేదని ప్రశాంత్ కిషోర్ అన్నారు. ఈ క్రమంలో చంద్రబాబు గురించి ప్రశాంత్ కిషోర్ ప్రస్తావించారు.
ప్రశాంత్ కిశోర్ తనకైన గాయంపై వివరాలు తెలిపారు.
Karnataka Elections 2023: ఇక ప్రశాంత్ కిశోర్ను మర్చిపోవాల్సిందేనా?
Lok Sabha elections 2024: ప్రశాంత్ కిశోర్ ఇవాళ మీడియా సమావేశంలో మాట్లాడుతూ... 2019 ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు కూడా ఇటువంటి ప్రయత్నాలే చేశారని గుర్తు చేశారు.
జగన్ సలహాదారులు, పీకే టీం కలిసి నేను మాట్లాడిన మాటల్లోని పదాలను కట్ చేసి, వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. వాటితో జిల్లాల్లో అసత్య ప్రచారం చేస్తున్నారు. నన్ను అరెస్టు చేయాలని జిల్లాల్లో వైసీపీకి చెందిన యాదవ నేతలతో రెచ్చగొట్టే వ్యాఖ్యలు �