Home » Prashant Kishor
Vijay Sai Reddy ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయం అంటూ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. ప్రశాంత్ కిషోర్ మాటల్లో విశ్వసనీయత లేదన్నారు. అంతేకాదు, ఆ మాటలు వెనుక దురుద్దేశం ఉందన్నారు వి�
ప్రశాంత్ కిశోర్ వ్యాఖ్యలపై వైసీపీ నాయకులు ఎదురుదాడికి దిగారు. బీహార్ లో చెల్లని రూపాయి వచ్చి ఇక్కడ రూపాయలు సంపాదించుకోవాలనే ప్రయత్నం కనబడుతోందని విరుచుకుపడ్డారు.
ప్రతిపక్ష ఇండియా కూటమిని పడదోసేందుకు బీజేపీ వేసిన ఎత్తుగడగా బిహార్లో రాజకీయ సంక్షోభాన్ని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వర్ణించారు.
ప్రతి బహిరంగ సభకు లక్షమంది హాజరయ్యేలా ప్రణాళిక రచిస్తున్నారు. చంద్రబాబు సభలకు రూట్ మ్యాప్ సిద్ధం చేస్తోంది టీడీపీ.
సీఎం జగన్ సొంత చెల్లెలే తమ మేలు కోరుతుందంటే ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోసువచ్చని టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు అన్నారు.
Big Twist in AP Politics : ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం
చంద్రబాబు జైల్లో ఉండగా న్యాయవాదులతో చర్చించాలని ఢిల్లీ వెళ్లిన లోకేశ్ రెండో కంటికి తెలియకుండా పావులు కదిపి పీకేను తమతో కలిసి పని చేయడానికి ఒప్పించడంలో సక్సెస్ అయ్యారు. ఇక పీకే, టీడీపీ కలిసి పని చేయనున్నారని గతంలోనే 10టీవీ వెలుగులోకి తీసుకొ�
చంద్రబాబు, లోకేశ్ ఎక్కడ పుట్టి ఎక్కడ నుంచి ఎన్నికల బరిలో నిలుస్తున్నారో సమాధానం చెప్పాలన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం మా నాయకుడు మమ్మల్ని ఎక్కడి నుండైనా రంగంలోకి దింపుతారు. మీరెవరు మమ్మల్ని అడగటానికి? అని విరుచుకుపడ్డారు.
ఇక్కడి పాట్నర్ పీకే బీజేపీతో చర్చలు జరుపుతున్నారని, బిహార్ నుంచి వచ్చిన మరో పీకే..
ప్రశాంత్ కిశోర్ మాట్లాడుతూ... అందుకే చంద్రబాబును కలిశానని చెప్పారు. చంద్రబాబు సీనియర్ నాయకుడని..