Home » PRC
ఉద్యోగులకు గుడ్న్యూస్ చెప్పారు తెలంగాణ సీఎం కేసీఆర్. ఉద్యోగులకు 30శాతం ఫిట్మెంట్ ప్రకటించారు. ఏప్రిల్ 31 నుంచి 30శాతం పీఆర్సీ అమలవుతుందని చెప్పారు. 9లక్షల 97వేల 797 మందికి వేతనాలు పెంచారు. ఉద్యోగులకు సీఎం కేసీఆర్ మరో బంపర్ ఆఫర్ కూడా ఇచ్చా�
రెండు మూడ్రోజుల్లో అసెంబ్లీ వేదికగా పీఆర్సీ, రిటైర్మెంట్ వయసు పెంపుపై ప్రకటన చేస్తానని సీఎం కేసీఆర్ మార్చి 17న శాసనసభలో చెప్పిన విషయం తెలిసిందే. ఆదివారం కేంద్ర ఎన్నికల సంఘం కూడా గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఈ మేర రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, �
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు కేసీఆర్ సర్కార్ శుభవార్త చెప్పేందుకు సిద్ధమైంది. వేతన సవరణ అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక ప్రకటన చేయబోతున్నారని అధికార వర్గాలు చెబుతున్నాయి.
సీఎం కేసీఆర్..ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు అందించారు. పీఆర్సీపై అసెంబ్లీలో సీఎం ప్రకటన చేశారు.
controversial on The report given by the Committee on PRC : తెలంగాణలో పీఆర్సీ రగడ మొదలైంది. పీఆర్సీపై నియమించిన కమిటీ ఇచ్చిన నివేదిక వివాదాస్పదంగా మారింది. ఏడున్నర శాతం ఫిట్మెంట్ ఇవ్వాలంటూ కమిటీ చేసిన సిఫార్సుపై ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి. ఫిట్మెంట్పై త్వరలోనే సీఎం �
Bishwal Committee Report on PRC : పీఆర్సీ అమలుపై తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన బిశ్వాల్ కమిటీ రిపోర్టు విడుదలయింది. 7.5శాతం పీఆర్సీ ఫిట్మెంట్ అమలు చేయాలని బిశ్వాల్ కమిటీ రిపోర్టు ఇచ్చింది. 2018 జులై ఒకటి నుంచి వేతన సవరణ అమలు చేయాలని కమిటీ సూచించింది. ఉద్యోగి కన
Wage revision of government employees : ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణకు కేసీఆర్ సర్కార్ సిద్ధమవుతోంది. వేతన సవరణ, ఇతర సమస్యలపై ఉద్యోగ సంఘాలతో చర్చలు ప్రారంభించాలని త్రిసభ్య కమిటీని సీఎం కేసీఆర్ ఆదేశించారు. పీఆర్సీ, పదోన్నతులు, ఇతర సమస్యలపై చర్చలు ప్రారంభించాలని.. వ�
Top 10 Good News Ready for the New Year : కొత్త ఏడాది ఎన్నో కొత్త ఆశలను తీసుకురాబోతోంది. గత ఏడాదిలో భయపెట్టిన కరోనాకు ఈ ఏడాదిలో వ్యాక్సిన్ రాబోతుంది. జనవరి 1 నుంచి మన జీవితంలో రాబోతున్న పది మంచి విషయాలు ఓ సారి చుద్దాం.. 1. నూతన సంవత్సరంలో కరోనా వ్యాక్సినేషన్పై ఏ నిమిష�
రెవెన్యూ చట్టంలో ప్రక్షాళన ఖాయమేనా..? సచివాలయ నమూనాలను ఫైనల్ చేస్తారా..? అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఎప్పుడు జరుగనున్నాయి..? రుణమాఫీ, ఆసరా పెన్షన్లపై తీపి కబురు అందేనా..? ఇన్ని సందేహాల మధ్య జరిగే తెలంగాణ కేబినెట్ భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంద