Home » Press conference
మధ్యప్రదేశ్ లో ఓ జర్నలిస్టుకు కరోనా వైరస్ సోకినట్లు నిర్థారణ అయింది. మార్చి-20న భోపాల్ లో అప్పటి సీఎం కమల్ నాథ్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశానికి హాజరైన జర్నలిస్టులకు ఇప్పుడు కరోనా పాజిటివ్ అని తేలింది. అంతేకాకుండా ఆ జర్నలిస్ట్ కూతురికి కూడా �
‘కాంట్రవర్సీలు చేయాలనుకుంటున్నావా.. దానికి ఇది కరెక్ట్ ప్లేస్ కాదు.. సగం తెలివితో ప్రశ్నలు అడగొద్దని’ రిపోర్టర్పై ఫైర్ అయ్యాడు కోహ్లీ. చాలా రోజులుగా ఇంటర్వూల్లో ప్రశాంతంగా కనిపిస్తున్న విరాట్.. కివీస్తో టెస్టు సిరీస్ వైఫల్యం తర్వాత మర
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రత్యేక సందర్భమేమీ లేకపోయినా ధోనీతో కలిసి ఆడిన మ్యాచ్ గుర్తు చేసుకుంటూ ట్వీట్ చేశాడు. దీనిని బలపర్చే విధంగా మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్ ప్రకటిస్తున్నాడని రూమర్లు వినిపిస్తున్నాయి. గురువారం సాయంత్రం 4�
గణేష్ నిమజ్జనం ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి నిర్వాహకులకు సూచించారు.
ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న మీడియా సమావేశంలో కంటతడి పెట్టారు. సర్పంచ్ స్థాయి నుండి మచ్చలేని వ్యక్తిగా ఉన్న తనకు మంత్రి పదవి రాకపోవడంతో మనస్తాపానికి గురయ్యానని తెలిపారు.
చీఫ్ జిస్టిస్ రంజన్ గొగొయ్ పై లైంగిక వేధింపుల ఆరోపణల వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని సుప్రీంకోర్టు లాయర్ ఉత్సవ్ బెయిన్స్ తెలిపారు.గొగొయ్ ను సుప్రీం కోర్టు నుంచి పంపించివేసేందుకే ఈ కుట్ర జరిగినట్లు తెలిపారు. గొగొయ్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు చ�
బీజేపీ రాజ్యసభ ఎంపీ, ఏపీ బీజేపీ వ్యవహారాల ఇన్ చార్జ్ జీవీఎల్ నరసింహారావుపై చెప్పుతో దాడి చేశాడు ఓ వ్యక్తి. ఢిల్లీలోని బీజేపీ పార్టీ ఆఫీసులో ప్రెస్ మీట్ నిర్వహిస్తుండగా..