Home » prices
బంగారం, వెండి కొనుగోలుదార్లకు తీపి కుబురు. పసిడి, వెండి ధరలు క్రమంగా దిగివస్తున్నాయి. హైదరాబాద్లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 820 మేర తగ్గి రూ.47,840 వద్దకు చేరింది.
వచ్చే వారంలో ధరల పెంపు నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ముడిసరుకుల ధరలో తగ్గుతాయని అంచనావేసినప్పటికీ వాటి ధరలు తగ్గకపోగా పెరుగుతుండంతో ఖర్చులు అధికమయ్యాయి
త్వరలో భారత్ లో 5జీ మొబైల్ నెట్ వర్క్ లాంచ్ కానుంది. ఈ క్రమంలో 5జీ స్మార్ట్ ఫోన్లు తీసుకోవడం బెటర్. ఆ విధంగా వచ్చే
కొన్ని ఫుడ్ డెలివరీ యాప్ ల తీరు వివాదానికి దారి తీస్తోంది. పలు ఫుడ్ డెలివరీ యాప్ లు కస్టమర్లను దోచుకుంటున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తాయి. హైదరాబాద్ లో చోటు చేసుకున్న ఓ ఘటన ఇందుకు నిదర్శనం.
పెట్రోల్ పై 27 పైసలు, డీజిల్ పై 28 పైసలు పెరిగింది. హైదరాబాద్ లో పెట్రోల్ లీటర్ ధర రూ. 0.28 పెరిగి...రూ. 98.48కి చేరుకోగా..డీజిల్ ధర లీటర్ రూ. 0.30 పెరిగి..రూ. 93.38 అయ్యింది.
దేశ వ్యాప్తంగా..రికార్డు స్థాయికి చేరుకున్నట్లైంది. పలు రాష్ట్రాల్లో పెట్రోల్పై 13 నుంచి 29 పైసలు, డీజిల్పై 29 పైసలు పెరిగింది.
సామాన్యులకు మరో పెద్ద దెబ్బగా, ఎల్పిజి సిలిండర్ ధరలను సోమవారం(1 మార్చి 2021) మళ్లీ రూ .25 పెంచారు. కేవలం నాలుగురోజుల వ్యవధిలో గ్యాస్ సిలిండర్ ధరలు పెరగడం ఇది రెండవసారి. 14.2 కిలోల గృహ గ్యాస్ సిలిండర్ ధర ఢిల్లీలో రూ .819 కు చేరుకుంది. మార్చి 1 నుంచి కొత్త ధ�
దేశంలో ఇంధన ధరల మోత కొనసాగుతోంది. పెట్రోల్, డీజిల్ ధరలు మండిపోతున్నాయి. వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. రోజు రోజుకు పెరుగుతూ ఆల్ టైమ్ రికార్డు ధరను చేరుతున్నాయి. వరుసగా 10వ రోజు(ఫిబ్రవరి 18,2021) కూడా ఇంధన ధరలు పెరిగాయి. తాజాగా పెట్రోలుపై 34 పైసల
Petrol, diesel prices rise: పెట్రో ధరలు మండిపోతున్నాయి. రోజురోజుకి పెరిగిపోతూ వాహనదారులను బెంబేలెత్తిస్తున్నాయి. దేశంలో ఇంధన ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. వరుసగా రెండో రోజూ చమురు ధరలు పెరిగి కొత్త గరిష్టాలను తాకాయి. ఇవాళ(ఫిబ్రవరి 10,2021) లీటర్ పెట్రోల్ పై 30 పై�
Telangana budget : తెలంగాణ బడ్జెట్ రూపకల్పనపై సుదీర్ఘ కసరత్తు చేశారు సీఎం కేసీఆర్. కేంద్ర బడ్జెట్ ద్వారా రాష్ట్రానికి సమకూరే నిధులు, 15వ ఆర్థిక సంఘం సిఫారసులు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఉన్నతస్థాయి సమీక్ష చేశారు. ఈ సమావేశంలో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్ష