prices

    కరోనా ఎఫెక్ట్..మాస్క్‌లకు ఫుల్ డిమాండ్: 150 శాతం పెరిగిపోయిన ధరలు..!!

    February 12, 2020 / 09:18 AM IST

    కరోనా వైరస్ ప్రభావంతో మాస్క్‌లకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. కరోనాను వ్యాపారాలు క్యాష్ చేసుకుంటున్నారు.కేవలం రూ.40 లు ఉండే మాస్క్ లు ఒక్కొక్కటీ రూ.200లకు విక్రయిస్తున్నారు. దీంతో వేరే దారిలేక అంత సొమ్ము చెల్లించి మరో కొనుక్కోవాల్సి పరిస్థితి వచ్చ

    కరోనా వైరస్‌ పేరుతో దోపిడీ : ఖమ్మం మిర్చిమార్కెట్‌లో పతనమైన ధరలు.. కొనుగోళ్లు నిలిపివేత

    January 30, 2020 / 08:47 AM IST

    కరోనా వైరస్‌  పేరు చెప్పి మిర్చి వ్యాపారులు దోపిడీకి తెర తీశారు. కమీషన్‌ ఏజెంట్లు ధరలు భారీగా తగ్గించారు.

    ఇంకా కన్నీళ్లు తెప్పిస్తానంటోంది : ఉల్లిగడ్డ ధర పైపైకి

    December 27, 2019 / 02:35 PM IST

    ఉల్లిగడ్డ ధరలు పైకే ఎగబాకుతున్నాయి. వంటింట్లో ఇంకా కన్నీళ్లు తెప్పిస్తానంటోంది. ఎందుకంటే..కిలో ఉల్లిగడ్డ ఇప్పటికే రూ. 120 నుంచి రూ. 150 పలుకుతోంది. ఇంకా ధరలు పెరిగే అవకాశాలున్నాయని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి. కోల్ కతా మార్కెట్‌లో రూ. 120 ధర �

    జేబుకు చిల్లు : మళ్లీ పెరుగుతున్న పెట్రోల్ ధరలు

    December 27, 2019 / 10:25 AM IST

    మళ్లీ ధరలు పెరుగుతున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు రోజు రోజుకు పైకి ఎగబాకుతున్నాయి. దీంతో వాహనదారుల జేబుకు చిల్లు పడుతోంది. తగ్గుముఖం పడుతాయని అనుకున్నా..అలా కావడం లేదు. ఇప్పటికే పెరిగిపోతున్న ధరలకు తోడు..చమురు ధరలు పెరుగుతుండడంతో తీవ్ర ఆందోళ�

    తెలుగు రాష్ట్రాల్లో రూ.200 లకు చేరువైన ఉల్లి ధరలు

    December 7, 2019 / 12:50 PM IST

    తెలుగు రాష్ట్రాల్లో ఉల్లిగడ్డ ధర 200 రూపాయల దిశగా పరుగులు పెడుతోంది. మెన్నటి వరకు గ్రేడ్ వన్ ఉల్లి ధర సెంచరీ పలకగా... ఇప్పుడు డబుల్‌ సెంచరీకి చేరువైంది.

    దేశంలో ఉల్లి దొంగలు : 350 కిలోలు ఎత్తుకెళ్లారని పోలీస్ స్టేషన్ కి రైతు

    December 4, 2019 / 09:30 AM IST

    దేశంలో ఇప్పుడు ఉల్లి దొంగలు పడ్డారు. ఖరీదైనదిగా మారి దేశ ప్రజల్లో కళ్లల్లో కన్నీళ్లు పెట్టిస్తున్న ఉల్లిని దొంగలు ఎత్తుకెళ్తున్నారు. తమిళనాడులో వెలుగు చూసిన ఉల్లి దొంగల ఉదంతం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. తమిళనాడులోని పెరంబల

    కన్నీరు పెట్టిస్తున్న ఉల్లి..వెల్లుల్లి: కిలో రూ.250

    November 14, 2019 / 09:05 AM IST

    ఉల్లి చేసిన మేలు తల్లికూడా చేయదని సామెత..అలాగే వెల్లుల్లకి కూడా మనిషికి చాలా మేలు చేస్తుంది. ఈ క్రమంలో ఉల్లి,వెల్లుల్లి సామాన్యులకే కాదు..ధనవంతులకు కూడా కన్నీరు తెప్పిస్తున్నాయి. తిరుపతిలో కిలో వెల్లుల్లి రూ.250కి చేరింది.  మహారాష్ట్ర నుంచి �

    ఉల్లి ఘాటుకు కేంద్రం చెక్ : విదేశాల నుంచి దిగుమతి

    November 6, 2019 / 10:01 AM IST

    భారీగా పెరిగిన ఉల్లిపాయల ధరలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కిలో రూ.80 నుంచి 100 వరకూ విక్రయిస్తున్నారు. మధ్యప్రదేశ్ లో అయితే కిలో ఉల్లిపాయలు రూ.120 అమ్మే పరిస్థితికొచ్చింది. దీంతో కేంద్ర ప్రభుత్వం ఉల్లి ధరల్ని నియంత్రించేందుకు చర్యలు తీసుకోవట

    ఫీచర్లు అదుర్స్ : Motorola నుంచి రెండు కొత్త ఫోన్లు ఇవే 

    October 25, 2019 / 11:26 AM IST

    అమెరికన్ మొబైల్ మేకర్ మోటరోలా నుంచి రెండు కొత్త స్మార్ట్ ఫోన్లు రిలీజ్ అయ్యాయి. శుక్రవారం (అక్టోబర్ 25, 2019) లాటిన్ అమెరికన్ మార్కెట్లలో Moto G8 ప్లే, Moto E6 ప్లే స్మార్ట్ ఫోన్లు లాంచ్ అయ్యాయి. లెనోవో సొంత స్మార్ట్ ఫోన్ మేకర్ మోటో G8 ప్లస్, మోటరోలా వన్ మ్యాక

    గుండెలు అదురుతున్నాయి : బంగారం ధర కాదు.. బస్ టికెట్ రేట్లే

    October 4, 2019 / 08:02 AM IST

    ఎవరికైనా పండుగ వస్తే సంతోషంగా ఉంటుంది. అయితే బస్సు టిక్కెట్ల రేట్లు మాత్రం సామాన్యులకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. ప్రైవేట్‌ ట్రావెల్స్‌ రేట్లకు అంతూపొంతూ లేకుండా పోయింది. రద్దీతోపాటు తెలంగాణ ఆర్టీసీ సమ్మె ప్రకటనతో ఒక్కసారిగా టికెట్లు ప

10TV Telugu News