Home » Prime Minister
పాకిస్థాన్ : పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు నోబెల్ శాంతి పురస్కారం ఇవ్వాలని పాకిస్థాన్ నెటిజన్స్ డిమాండ్ చేస్తున్నారు. భారత పైలెట్ కమాండర్ అభినందన్ విడుదలకు ఇమ్రాన్ ఖాన్ ఒప్పుకోవటం చాలా గొప్ప విషయమనీ..భారత్ తో శాంతిని కోరుకుంటు అభినందన్ కు
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ…విశాఖపట్నంలో పర్యటించనున్నారు. మార్చి 01వ తేదీ శుక్రవారం సాయంత్రం 6గంటల 20నిమిషాలకు విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన బయల్దేరి 6గంటల 45నిమిషాలకు రైల్వే గ్రౌండ్స్లో జరిగే బహిరంగ సభకు �
పాక్ పై భారత్ సర్జికల్ ఎటాక్స్ తరువాత పాక్ డిఫెన్స్ లో పడింది. ఈ క్రమంలో ఇస్లామాబాద్, రావల్సిండి సిటీలలో డిఫెన్స్ సైరన్ ను మోగిస్తు ప్రజలకు యుద్ధజరుగుతుందనే సందేశాలను ఇస్తోంది. దీనికి సంబంధించిన చర్యల్ని కూడా పాక్ తీసుకుంటోందని సమాచారం. �
ఢిల్లీ : పాకిస్థాన్ ఉగ్రవాద స్థావరాలపై భారత్ ఆర్మీ సర్జికల్ దాడులతో విరుచుకుపడింది. ఈ క్రమంలో ప్రధాని నరేంద్రమోడీ అత్యవసరంగా సమావేవమయ్యారు. పాక్ స్థావరాలపై మూడు ప్రాంతాలపై భారత వైమానిక దాడుల్లో 300 మంది వరకు ఉగ్రవాదులు హతమైనట్లుగా సమాచార�
యుద్ధం.. తీవ్రవాదంపై మాత్రమే చేస్తే ఎలా ఉంటుంది అని చేసి చూపించింది భారత్. సామాన్య ప్రజలకు ఎలాంటి నష్టం లేకుండా.. ఎవరికీ హానీ జరక్కుండా కేవలం తీవ్రవాదులను మాత్రమే టార్గెట్ చేసి యుద్ధం చేయటం భారత్ కే సాధ్యం అంటున్నారు నిపుణులు. పాక్ భూభాగంలో.. �
రాజమహేంద్రవరం: వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశం లేదని, రాహుల్ గాంధీ ప్రధాని కావడం కష్టమని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ జోస్యం చెప్పారు. జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో రాజమహేంద్రవరంలో ఆదివారం నిర్వహ�
హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ కనుమరుగవుతుందని టీఆర్ఎస్ పార్టీ అనుకుంటే పొరపాటని, టీఆర్ఎస్ కంటే ముందు చాలా పార్టీలు వచ్చి కనుమరుగయ్యాయని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. ఎమ్మెల్సీ ఎన్ని�
సియోల్ : దక్షిణ కొరియా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ సియోల్ శాంతి అవార్డును స్వీకరించారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ, ఈ పురస్కారాన్ని భరతజాతికి అంకితం చేస్తున్నానని తెలిపారు. దేశ ప్రజల ఆశలు, ఆకాంక్షలు, ప్రేరణ, కృషి వల్లే గత ఐదే
ఢిల్లీ : ప్రధాని నరేంద్రమోడీకి స్వీడన్ కు చెందిన 16ఏళ్ల ఓ అమ్మాయి మెసేజ్ పంపింది. పర్యావరణ సంక్షోభాన్ని రూపుమాపేందుకు భారత ప్రధాని నరేంద్ర మోడీ తగిన చర్యలు తీసుకోవాలంటు స్వీడన్కు చెందిన పర్యావరణ కార్యకర్త గ్రేటా థంబెర్గ్ పంపించిన ఓ వీ�
సియోల్ : ప్రధాని నరేంద్ర మోదీ దక్షిణ కొరియాలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో రాజధాని సియోల్ కు చేరుకున్న ఆయనకు విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. రెండు రోజులు ఆ దేశంలో పర్యటించనున్నారు మోడీ. ఆ దేశ అధ్యక్షుడు మూన్ జే ఇన్ తో పలు ఒప్పందాలపై చర్చలు