Prime Minister

    జయం మనదే : రాబోయేది కొత్త ప్రధాని – బాబు

    May 11, 2019 / 01:23 AM IST

    పార్లమెంట్ స్థానాల వారీగా సమీక్షలు చేస్తున్న టీడీపీ అధినేత  చంద్రబాబు మే 10వ తేదీ శుక్రవారం శ్రీకాకుళం, విజయనగరం పార్లమెంట్  స్థానాలపై రివ్యూ చేశారు..ఉదయం శ్రీకాకుళం పార్లమెంట్ పరిధిలోని  ఏడు అసెంబ్లీ స్థానాల నాయకులతో చంద్రబాబు సమీక్ష

    దోచుకున్న వారిని వదలా : మోడీ

    May 8, 2019 / 09:49 AM IST

    ప్రతిపక్ష పార్టీలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ విరుచుకపడుతున్నారు. లోక్ సభ ఎన్నికల సందర్భంగా ఆయన ఎన్నికల మీటింగ్‌లలో పాల్గొంటూ మాటల తూటాలు పేలుస్తున్నారు. మే 08వ తేదీ బుధవారం హరియాణాలోని ఫతేహాబాద్‌లో బీజేపీ ఎన్నికల ర్యాలీ నిర్వహించింది. ఈ �

    కేంద్రం పెద్దన్న పాత్ర పోషించి ఉంటే ఈ పరిస్ధితి వచ్చేది కాదు 

    May 5, 2019 / 10:23 AM IST

    అమరావతి: గడిచిన 5 ఏళ్లలో ఏపీకీ మోడీ చేసిందేమిలేని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. ప్రధానమంత్రి నరేంద్రమోడి  నిన్న బీహార్లో రామ్ నగర్ లో ఏపీ విభజనపై  చేసిన వ్యాఖ్యలు గర్హనీయమని బాబు అన్నారు. కేంద్రం పెద్దన్న పాత్ర పోషించివుంటే &n

    మోడీపై చంద్రబాబు ఆగ్రహం: ప్రజాస్వామ్యంను నాశనం చేస్తున్నారు

    April 30, 2019 / 02:25 AM IST

    పశ్చిమ బెంగాల్‌లో అధికార 40 మంది తృణమూల్‌ కాంగ్రెస్‌(టీఎంసీ) ఎమ్మెల్యేలు తనతో టచ్‌లో ఉన్నారంటూ ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలపై ఏపీ సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు రాగానే టీఎంసీ నుంచి వీరంతా బయటకొస్తారని మోడీ అనడం

    చంద్రబాబుకి ప్రధాని అయ్యే అర్హత ఉంది: పవార్

    April 27, 2019 / 09:08 AM IST

    లోక్‌సభ ఎన్నికల వేళ మరో కొత్త వాదనను తెరపైకి తీసుకుని వచ్చారు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్. యూపీఏ, ఎన్‌డీఏ యేతర పక్షాల బలంతోనే ప్రధాన మంత్రి అయ్యే అవకాశం వస్తే బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత మమతా బెనర్జీ, బహు�

    ఆజాద్ ఆప్తమిత్రుడు : మమత కుర్తాలు పంపిస్తారు : అక్షయ్ తో మోడీ చిట్ చాట్

    April 24, 2019 / 05:14 AM IST

    మోడీ అన్నా.. ఆయన విధానాలంటే విమర్శలు చేసే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ..భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి కుర్తాలు పంపిస్తారంట…అవును ఈ విషయం స్వయంగా మోడీయే వెల్లడించారు. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్‌..మోడీని ఇంటర్వ్యూ చేశా�

    శ్రీలంకలో బాంబు పేలుళ్లు : ప్రధాని రణీల్ విక్రమసింఘే అత్యవసర సమావేశం 

    April 21, 2019 / 09:11 AM IST

    వరుస బాంబు పేలుళ్లతో శ్రీలంక దద్దరిల్లిపోతోంది. ఈ పరిస్థితుల్లో ప్రస్తుత పరిస్థితిని సమీక్షించేందుకు శ్రీలంక ప్రధానమంత్రి రణీల్ విక్రమసింఘే ఎమర్జనీ మీటింగ్ ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కొలంబోలో జరిగిన ఆరు ప్రాంతాలలో   సంభవించిన బాంబు

    ఈ-సిగిరెట్లు ప్రమాదం: ప్రధానికి లేఖ రాసిన డాక్టర్లు

    April 19, 2019 / 01:50 AM IST

    చూడడానికి స్టైలిష్‌గా ఉంటాయి. తాగితే కిక్కు ఉంటుంది. పొగాకు ఉండదు కదా? ప్రాణానికేం ప్రమాదం లేదు అని ఎలక్ట్రానిక్ సిగిరెట్లకు అలవాటు పడ్డారా?

    ఓటు వేసిన మాజీ ప్రధాని దేవెగౌడ

    April 18, 2019 / 05:33 AM IST

    మాజీ ప్రధాని, జేడీఎస్ నేత HD దేవెగౌడ ఓటు హక్కును వినియోగించుకున్నారు. హస్సన్ లోని పడువాల హిప్పే పోలింగ్ కేంద్రంలో భార్యతో కలిసి వచ్చి దేవెగౌడ ఓటు వేశారు. అలాగే  బీహార్ లోని భగల్ పూర్ లోని  బక్సర్ లో పోలింగ్ కేంద్రంలో కేంద్ర మంత్రి అశ్వినీ క�

    కాంగ్రెస్‌కు హఠావో మోడీ పిలుపు

    April 12, 2019 / 07:24 AM IST

    కాంగ్రెస్ హఠావో..అంటూ భారత ప్రధాన మంత్రి మోడీ పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఏప్రిల్ 12వ తేదీ శుక్రవారం మహారాష్ట్రకు వచ్చారు.

10TV Telugu News