Home » Prime Minister
ప్రధాన మంత్రి ఆయన ఆఫీస్ లో ఉన్న సమయంలోనే భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పాకిస్థాన్ ప్రధాని కార్యాలయంలో అగ్ని ప్రమాదం సోమవారం (ఏప్రిల్ 8)జరిగింది.
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్ని అబద్దాలే మాట్లాడుతున్నాడని..తాను ఈ విషయంలో సవాల్ విసిరితే పారిపోతున్నారని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.
ఖాట్మండు : మండు వేసవిలో నేపాల్ దేశాన్ని తుఫాన్ వణికించేసింది. తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలకు 25మంది మృతి చెందారు. మరో 400ల మంది తీవ్రంగా గాయపడ్డారు. వందలాదిమంది నిరాశ్రయులయ్యారు. దేశ రాజధాని ఖాట్మండు నగరానికి దక్షిణాన 120 కిలోమీటర్ల దూరంలోని
ప్రధాని నరేంద్ర మోడీ సంచలన ప్రకటన చేశారు. అంతరిక్ష యుద్ధం చేయగల సత్తా భారత్ సంపాదించినట్లు ప్రకటించారు. దేశ ప్రజల భద్రత విషయంలో భారత్ మరో ముందడుగు వేసిందని వెల్లడించారు. భారత్ ఇప్పుడు మహాశక్తిగా అవతరించిందని.. శాటిలైట్లను కూల్చగల సామర్ధ్య�
ప్రధాన మంత్రి మోడీ లోక్సభ ఎన్నికల ప్రచారం హోరెత్తించనున్నారు. మే17 వరకూ మొత్తం 125 ర్యాలీల్లో పార్టీ తరపున క్యాంపైనింగ్ చేయబోతున్నారు. దీని కోసం బిజెపి భారీ స్కెచ్ వేసింది. మూడు నాలుగు పార్లమెంట్ నియోజకవర్గాలను ఒక క్లస్టర్గా విభజించనున్నా�
ఢిల్లీ: దేశ ప్రధమ లోక్ పాల్ గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్రఘోష్ పేరును కేంద్ర పరిశీలిస్తోంది. 2017లో సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా పదవీ విరమణ చేసిన ఆయన ప్రస్తుతం జాతీయ మానవ హ్కకుల సంఘం సభ్యునిగా ఉన్నారు. పీఎం మోడీ �
నరేంద్రమోడీ ప్రధాని అయిన నాలుగు సంవత్సరాలలో ప్రభుత్వ రుణ భారం భారీగా పెరిగిందని ఆర్థిక మంత్రిత్వ శాఖ దృవీకరించింది. మోడీ నాలుగున్నరేళ్ల పాలనలో ప్రభుత్వపు అప్పులు 49 శాతం పెరిగి..రూ.82 లక్షల కోట్లకు చేరాయని..ప్రభుత్వ రుణ భారానికి సంబంధించి ఆర్
ఢిల్లీ: లోక్సభతో పాటు 4 రాష్ర్టాలు… ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ఈసీ ఆదివారం సాయంత్రం షెడ్యూల్ విడుదల చెయ్యనుంది. ఎన్నికల పోలింగ్ ఏప్రిల్, మే నెలల్లో 7 లేదా 8 విడతల్లో జరిగే అవకాశం ఉంది. ప్రస్తుత లోక్సభ
పశ్చిమ బెంగాల్ : పశ్చిమ బెంగాల్ లో మతువా వర్గం ప్రజలు నడిచే దేవతగా భావించే బినాపాణి దేవి (బోరో మా) మార్చి 5 రాత్రి 8.52 గంటల సమయంలో వృద్ధాప్యం కారణంగా కన్నుమూశారు. పలు అవయవాలు పని చేయక తన 100 సంవత్సరాల వయస్సులో బీనాపాణి దేవి మరణించినట్టు కోల్ కత�
పాట్నా : త్వరలో జరిగే లోక్సభ ఎన్నికల్లో బీహార్లోని 40 స్థానాల్లో గెలిచి మోడీని ప్రధానమంత్రిని చేస్తామని, ఈ విషయంలో ప్రధాని మోదీకి హామీ ఇస్తున్నానని ఆయన తెలిపారు. తద్వారా మళ్లీ ఎన్డీఏను అధికారంలోకి వచ్చి మోడీ ప్రధానమంత్రి అవుతారన�