Home » Prime Minister
ఇవాళ(సెప్టెంబర్-30,2019) చెన్నై ఐఐటీలో జరుతున్న సింగపూర్-ఇండియా హ్యాకథన్ 2019 ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్రమోడీ హాజరయ్యారు. ఈ సందర్భంగా అక్కడి వారిని ఉద్దేశించి మోడీ మాట్లాడుతూ…స్నేహితులారా సవాలు సమస్యలను పరిష్క�
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వారం రోజుల అమెరికా పర్యటన ముగించుకుని సెప్టెంబర్ 28 శనివారం సాయంత్రం భారత్ చేరుకున్నారు. రాత్రి 8 గంటల సమయంలో ఢిల్లీలోని పాలం టెక్నికల్ ఎయిర్ పోర్టు వద్ద ఆయనకు వేలాది ప్రజలు ఘన స్వాగతం పలికారు. హర్ హర్ మోదీ, ఘర్ ఘర్ మ�
పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్పై బీహార్లోని ముజఫర్పూర్ లోని జిల్లా కోర్టులో శనివారం 2019, సెప్టెంబరు28న కేసు నమోదైంది. ముజఫర్పూర్లోని చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో న్యాయవాది సుధీర్ కుమార్ ఓజా, ఇమ్రాన్ ఖాన్ పై కేసు నమోద�
నమో మోడీ నినాదాలతో మార్మోగిన హ్యూస్టన్ మార్మోగిపోయింది. అమెరికాలోని హ్యూస్టన్ లోని ఎన్ఆర్ జీ స్టేడియంలో జరుగుతున్న హౌడీ మోడీ కార్యక్రమానికి భారత ప్రధాని నరేంద్రమోడీ హాజరయ్యారు. మోడీ వేదికపైకి రాగానే నమో నినాదాలతో సభ మార్మోగిపోయింది. భార�
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటన కొనసాగుతోంది. ఢిల్లీ నుంచి హోస్టన్ వెళ్లిన మోదీకి సెప్టెంబర్ 21వ తేదీ శనివారం రాత్రి 11 గంటల సమయంలో హ్యూస్టన్ జార్జి బుష్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో ఘనస్వాగతం లభించింది. అమెరికా అధికారులు, ప్�
ప్రధాని నరేంద్ర మోడీ సెప్టెంబర్ 17న తన 69వ పుట్టిన రోజు వేడుకలు జరుపుకోనున్నారు. ప్రధాని మోడీ పుట్టినరోజు సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. మోడీతో పాటు దేశం కూడా ఆయన బర్త్డే స్పెషల్ సెలబ్రేషన్స్ జరుపుకోనుంద�
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి చెందిన వస్తువులు మీరు సొంతం చేసుకోవచ్చు. వేలం పాటలో వీటిని దక్కించుకోవచ్చు. దాదాపు 2 వేల 722 వస్తువులను వేలం పెట్టేందుకు అధికారులు సిద్ధమయ్యారు. సెప్టెంబర్ 14వ తేదీ నుంచి ఆన్ లైన్ ద్వారా వేలం వేస్తామని కేంద్ర మ�
అనారోగ్యంతో ఇవాళ(సెప్టెంబర్-8,2019)ఉదయం కన్నుమూసిన ప్రముఖ న్యాయవాది,మాజీ కేంద్రమంత్రి రామ్ జెఠ్మలానీ(95)కి ప్రధాని మోడీ నివాళులర్పించారు. జెఠ్మలానీ నివాసానాకి వెళ్లిన మోడీ ఆయన భౌతికకాయాన్ని సందర్శించి నివాళుర్పించారు. జెఠ్మలానీ కుటుంబసభ్యుల�
UAEలో భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీకి అరుదైన గౌరవం దక్కింది. ఇవాళ(ఆగస్టు-24,2019)”ఆర్డర్ ఆఫ్ జాయెద్” మెడల్తో యూఏఈ యువరాజు మహ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్ మోడీని సత్కరించారు. దేశాల అధ్యక్షులు, ప్రధానులు, దేశాధినేతలు, రాజులకు బహూకరించే ఈ
ఐదు రోజుల పాటు మూడు దేశాల్లో అధికారిక పర్యటనలో భాగంగా మొదటగా ఇవాళ(ఆగస్టు-22,2019) పారిస్ చేరుకున్నారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. పారిస్ లోని చార్లెస్ డీ గాలే ఎయిర్ పోర్ట్ లో మోడీకి ఫ్రెంచ్ విదేశాంగ శాఖ మంత్రి జేవై లీడ్రెయిన్, అక్కడి అధికారులు,న�