Home » Prime Minister
ప్రతి ఒక్కరు ఒక వీధి కుక్కను దత్తత తీసుకోండి. ఒక మొక్కను నాటి దాన్ని సంరక్షించండి.
అగ్ర రాజ్యాధినేత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫిబ్రవరి 24-25 తేదీల్లో భారత్ లో పర్యటించబోతున్నారు. ఈ సందర్భంగా ట్రంప్ కు ఘన స్వాగతం పలకటానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఫిబ్రవరి 24 మ.12 గంటలకు అహ్మదాబాద్ ఎయిర్ �
సాధారణంగా కొన్ని ఆర్టీసీ బస్సుల్లో సీట్ ఫర్ ఎమ్మెల్యే, ఎంపీ అంటూ కొన్ని సీట్లు రిజర్వ్ చేసి.. వాటిపై రాసి ఉంటుంది. అలాగే రైళ్లలో కొంతమంది ఎంపీలకు బెర్త్ లు, సీట్లు రిజర్వు చేసి ఉంటడం మనకు తెలుసు. కానీ ఇప్పుడు రైల్వే అధికారులు శివుడి కోసం ఒక బెర
దేశ ప్రధాని, ఇతర VVIPలకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా ఉండేందుకు, పార్లమెంట్కు నేరుగా వెళ్లడానికి సొరంగ మార్గాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. సెంట్రల్ విస్టా ఈ మేరకు ప్రతిపాదన ఈ ప్రతిపాదన తెచ్చింది. ఈ మేరకు ప్రాజెక్టు రూపకర్త బిమల్ పటేల్ వెల్లడించార�
71వ గణతంత్ర వేడుకలు ఆదివారం (జనవరి 26, 2020) దేశ వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇండియా గేట్ సమీపంలోని నేషనల్ వార్ మెమోరియల్ వద్ద విధి నిర్వహణలో అమరులైన సైనికులకు నివాళులర్పించారు. స్మారక స్థూపం వద్ద పుష్పగుఛ్చం ఉంచి ద�
పాకిస్తాన్,ఆప్గనిస్తాన్,బంగ్లాదేశ్ లోని మైనార్టీలుగా ఉన్న హిందు, బౌద్ధ, సిక్కు, జైన, క్రిస్టియన్,పార్శీ మతస్తులు ఆయా దేశాల్లో మతపరమైన హింస,వేధింపులు ఎదుర్కొని భారతదేశానికి వచ్చినవారికి పౌరసత్వ కల్పించే ఉద్దేశంతో కేంద్రప్రభుత్వం తీసుకొచ్
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ భారత పౌరుడేనా ఈ సందేహం ఓ వ్యక్తికి వచ్చింది. వెంటనే RTIలో దరఖాస్తు చేశారు. దీనికి సంబంధించిన సమాచారం తనకు ఇవ్వాలని కోరారు. ఎందుకంటే..కొన్ని రోజులుగా పౌరసత్వం చట్టంపై ఆందోళనలు, నిరసనలు కొనసాగుతున్న సంగతి తెలిసిం�
ఫిన్లాండ్ కొత్త ప్రధానమంత్రి సన్నా మారిన్ నూతన ఆలోచనను ప్రజల ముందుంచింది. ప్రపంచంలోనే అతి చిన్న వయస్సులో మహిళా ప్రధాని అయిన మారిన్.. వర్కింగ్ లైఫ్ లో మార్పులు తీసుకురావాలనుకుంటున్నారట. ఈ 34ఏళ్ల మారిన్ ఫిన్లాండ్లో ఐదు పార్టీల కూటమితో ప్రధ
ప్రధాని నరేంద్ర మోడీకి తమిళనాడులోని ఓ రైతు గుడి కట్టాడు. తిరుచిరాపల్లిలోని ఎరాకుడి గ్రామంలో శంకర్ (50) అనే రైతుకు ప్రధాని మోడీఅంటే ప్రాణం. ఆయన్ని దేవుడిగా భావిస్తాడు.ఎంతగానో ఆరాధిస్తాడు. మోడీపై శంకర్ కు ఉన్న భక్తి ఎంత అంటే గుడి కట్టి ప్రతీ రో�
ఇంటర్నెట్లో అశ్లీల వెబ్సైట్లను నిలిపివేయాలని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన ప్రధానికి ఓ లేఖ రాశారు. పోర్న్ సైట్లను బ్యాన్ చేయాలని, ఇంటర్నెట్లో ఉన్న అర్థరహ