Home » Prime Minister
దశాబ్దాల తరబడి అయోధ్య రామమందిర స్ధల వివాదంలో హిందూ ముస్లింల మధ్య కోర్టుల్లో కేసులు నడిచివప్పటికీ ఆగస్టు 5న జరిగే రామ మందిరం శంకు స్ధాపనకు దేశం నలుమూలలనుంచి ముస్లింలైన రామ భక్తులు అయోధ్యకు తరలి వస్తున్నారు. రామమందిర నిర్మాణం హిందూ,ముస్లిం �
1966 నాటి భారతీయ వార్త పత్రికలు French Alps పర్వతాాలపై బయటపడడం సంచలనం రేకేత్తిస్తున్నాయి. దీనికి సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఈ పత్రికలు 1966 జనవరి, 24వ తేదన కూలిన ఎయిర్ ఇండియా విమానంలో ఉన్నాయని భావిస్తున్నారు. ఈ విమాన ప్రమాదంలో 117 మంది చనిపోయిన సం�
భారత మాజీ ప్రధాని, తెలుగు బిడ్డ స్వర్గీయ పీవీ నరసింహారావు స్మారకార్థం ప్రత్యేక పోస్టల్ స్టాంప్ను విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం పట్ల కేంద్రం హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. పీవీ శత జయంతిని పురస్కరిం�
కరోనాపై కొనసాగుతున్న యుద్ధం మరియు చైనా సరిహద్దులో ఉద్రిక్తతల మధ్య, ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం(30 జూన్ 2020) సాయంత్రం 4 గంటలకు దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ప్రధాని అయినప్పటి నుంచి ప్రధాని మోడీ ఇప్పటివరకు 12 సార్లు జాతిని ఉద్దేశించి ప�
Lockdow కొనసాగింపే సరైందనే ఎక్కువ శాతం అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే కేంద్రాన్ని కోరుతున్నాయి. ఎందుకంటే వైరస్ విపరీతంగా వ్యాపిస్తోందని వెల్లడిస్తున్నాయి. లాక్ డౌన్ ఎత్తివేస్తే..సోషల్ డిస్టెన్స్ ప�
ప్రధాని మోడీ లాక్డౌన్ పొడగింపుపై కామెంట్స్ చేసిన శ్రీ రెడ్డి..
దేశంలో కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న లాక్డౌన్ 2020, ఏప్రిల్ 14వ తేదీ మంగళవారంతో ముగియనుంది. అయితే ఈ లాక్డౌన్ను కొనసాగిస్తారా.. లేక ఎత్తివేస్తారా అన్నది మరికొన్ని గంటల్లో తేలనుంది. మంగళవారం ఉదయం పది గంటలకు �
రెడ్ జోన్ లకు లాక్ డౌన్ పరిమితం చేయ్యాలని..ఇది తన అభిప్రాయమని సీఎం జగన్ వెల్లడించారు. పరిశ్రమలు నడవనప్పుడు వారు జీతాలు చెల్లించగలరని మనం ఎలా ఆశించగలమని ప్రశ్నించారు. లాక్ డౌన్ కారణంగా వలస కార్మికులు, దినసరి కూలీలు, వ్యవసాయం, ఉద్యానవన, ఆక్వా ర�
UK లో కరోనావైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయిన ఒక వైద్యుడు మరణించాడు. ఆరోగ్య కార్యకర్తలకు అత్యవసరంగా వ్యక్తిగత రక్షణ పరికరాలు (పిపిఇ) ఎక్కువ అవసరమని ప్రధానిని హెచ్చరించిన మూడు వారాల తరువాత అతను మరణించాడు.
బ్రిటిష్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ ఆరోగ్యం విషమంగా ఉండటంతో ఇంటెన్సివ్ కేర్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. కరోనా వైరస్ ప్రభావంతో నిత్యం ప్రాణాలతో పోరాడుతున్నారని అధికారులు తెలిపారు. విదేశాంగ సెక్రటరీ డామినిక్ రాబ్ మాత్రమే ప్రధాని �