Home » prithvi shaw
బాంబే హైకోర్టు పృథ్వీ షాకు నోటీసులు జారీ చేసింది. ఫిబ్రవరిలో సోషల్ మీడియా ఇన్ప్లూయోన్సర్ సప్నా గిల్తో సెల్ఫీ వివాదంలో నేపథ్యంలో విచారణకు హాజరు కావాలంటూ న్యాయస్థానం నోటీసులు పంపింది.
Prithvi Shaw Selfie Row: టీమిండియా క్రికెటర్ పృథ్వీ షా సెల్ఫీ వివాదం మరో మలుపు తిరిగింది. భోజ్పురి నటి, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ సప్నా గిల్ సోమవారం పృథ్వీ షాపై క్రిమినల్ కేసు పెట్టింది.
Prithvi Shaw Sapna Gill Selfie Row: పృథ్వీ షా ఎవరో తనకు తెలియదని సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ సప్నా గిల్ పేర్కొన్నారు.
ఇండియన్ క్రికెటర్ పృథ్వీ షా.. ఫిబ్రవరి 15 రాత్రి విచిత్రమైన సంఘటన ఎదురుకున్నాడు. సెల్ఫీ ఇవ్వలేదని దాడికి గురయ్యాడు. తాజాగా ఆ దుండగులను పోలీసులు అరెస్ట్ చేశారు.
పృథ్వీ షా తన స్నేహితుడితో కలిసి బుధవారం సాయంత్రం మ్యాన్సన్ క్లబ్ ఆఫ్ సహారా అనే స్టార్ హోటల్కు వెళ్లాడు. అనంతరం హోటల్లోని క్లబ్ నుంచి తిరిగొస్తుండగా ఇద్దరు వ్యక్తులు పృథ్వీ షాను సెల్ఫీ అడిగారు. వారికి షా సెల్ఫీ ఇచ్చారు. అయితే, ఇంకో సెల్ఫీ క�
ఈ మ్యాచ్లో 379 పరుగులు సాధించి, రంజీ ట్రోఫీలో ముంబై తరఫున ఒకే మ్యాచ్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. పాత రికార్డుల్ని తిరగరాశాడు.
తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ కేపిటల్స్ జట్టు భారీ స్కోర్ చేసింది. డబుల్ సెంచరీ స్కోర్ బాదింది. ఢిల్లీ బ్యాటర్లు దంచికొట్టారు.
IPL 2022 : ఐపీఎల్ టోర్నీలో ఎప్పుడూ దూకుడుగా ఆడే ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్ ఈసారి చల్లబడ్డాడు. అతడిలో ఒకప్పటి పవర్ లేదని.. అదే కొనసాగితే సక్సెస్ సాధించలేవని సెహ్వాగ్ సూచించాడు.
తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ కేపిటల్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. లక్నోకి 150 పరుగుల టార్గెట్..
IPL 2022 : ఐపీఎల్ 2022 కొత్త ప్రాంఛైజీ గుజరాత్ టైటాన్స్కు శుభవార్త. పూర్తి ఫిట్ నెస్ సాధించిన టీమిండియా ఆల్ రౌండర్, గుజరాత్ టైటాన్స కెప్టెన్ హార్దిక్ పాండ్యా వచ్చేస్తున్నాడు.