Home » production
దక్షిణ కొరియాకి చెందిన ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్, భారత్ లో భారీ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతోందా? చైనా స్మార్ట్ ఫోన్ ఉత్పత్తిదారులను దెబ్బతీసేలా వ్యూహాలు రచిస్తోందా? భారత్ లో రూ.3లక్షల కోట్ల విలువైన పరికరాల ఉత్పత్తికి ప్రణాళికల�
కరోనా కాలంలో కనిపించని యుద్ధం చేస్తున్న ప్రపంచం కరోనాను కంట్రోల్ చెయ్యడానికి చాలా కష్టపడుతుంది. ఈ క్రమంలోనే కాస్త ఓదార్పు ఇచ్చేలా చేసిన విషయం ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ అభివృద్ధి చేసిన COVID-19 వ్యాక్సిన్. భారత్లో ఈ వ్యాక్సిన్ రెండవ, మూడవ దశల విచ
కరోనా ఇప్పట్లో వదిలేలా కనిపించడం లేదు. ఎంతో మంది జీవితాలను ప్రభావితం చేస్తోంది. చాలా మంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అష్టకష్టాల పాలు చేస్తున్న ఈ మహమ్మారిని శాపనార్థాలు పెడుతున్నారు. చేసింది ఇక చాలు..వెళ్లిపో..అంటున్నారు. భారతదేశంలో కూడా ఈ �
ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా ఉన్న జపాన్ మళ్లీ ఆర్థిక మాంద్యంలోకి జారిపోయింది. 2015కి ముందు జపాన్లో ఆర్థిక మాంద్యం ఉంది. ఆ సమయంలో కోలుకున్న జపాన్ లో మళ్లీ ఇప్పుడు ఆర్థిక మాంద్యం వచ్చినట్లు సోమవారం(మే-18,2020)షింజో అబే ప్రభుత్వం డేటా విడు
కరోనా ఎఫెక్ట్ చాలా రంగాలపై పడిపోతోంది. చైనాలో వ్యాప్తి చెందుతున్న ఈ వైరస్ కారణంగా ఎంతో మంది చనిపోతున్నారు. ప్రపంచాన్ని చైనా వైరస్ వణికిస్తోంది. ఆర్థిక వ్యవస్థలకు మరింత ముప్పు ఉందని నిపుణులు హెచ్చరిస్తుండడంతో తీవ్ర ఆందోళన వ్యక్తమౌతోంది. వృ
సూపర్ హిట్ అయిన పాటలోని లైన్ని టైటిల్గా మార్చుకుని సూపర్ హిట్లు కొడుతున్నారు దర్శకులు. లేటెస్ట్గా మారుతీ దర్శకత్వంలో వచ్చిన సినిమా ప్రతి రోజు పండుగ రోజే.. ఈ సినిమా కూడా సూపర్ హిట్ సాంగ్ నుంచి వచ్చిన టైటిలే. ఈ క్రమంలోనే ఇటీవల పడిపడి లేచెన�
మారుతీ సుజుకీ ఇండియా(MSI) నవంబర్ లో తన ఉత్పత్తిని 4.33శాతం పెంచింది. డిమాండ్ తగ్గిపోవడంతో వరుసగా తొమ్మిది నెలల నుంచి ఉత్పత్తి తగ్గించిన మారుతీ నవంబర్ లో 4.33శాతం ఉత్పత్తి పెంచింది. నవంబర్ లో మొత్తం 1లక్షా 41వేల 834 యూనిట్లను కంపెనీ ఉత్పత్తి చేసింది. గ�
అమెరికాకు చెందిన ప్రముఖ మోటారుసైకిల్ సంస్థ హార్లే-డేవిడ్సన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎలక్ట్రిక్ మోటా ర్బైక్ల ఉత్పత్తిని నిలిపివేసింది. బైక్ ఛార్జింగ్ వ్యవస్థలో సమస్యను గుర్తించిన తర్వాత ఈ చర్య తీసుకొంది. ఈ సంస్థ తొలిసారిగా తీసుకొచ్చిన ఈ
ఆర్థికమాంద్యం కారణంగా పలు మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థలు తమ ఫ్లాంట్ లకు సెలవులు ఇచ్చేస్తున్నాయి. తమ ఉత్పత్తులకు డిమాండ్ తగ్గిపోవడంతోఇప్పటికే పలు సంస్థలు తమ ఫ్లాంట్ లకు తాత్కాలిక సెలవులు ఇచ్చి ప్రొడక్షన్ నిలిపివేయగా ఇప్పుడు ఆ జాబితాలో దేశ�
అరటిపండు..అరటి కాయ..అరటి ఆకు..అరటి పువ్వు,అరటి బోదె (కాండం) ఇలా అరటి చెట్టులో అన్ని ఉపయోగపడతాయి. మానవుడి జీవితంలోఅరటి చెట్టుది ప్రత్యేకమైన స్థానం ఉంది. అరటికి భారతదేశంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. అరటి పండ్లు లేని పండుగ గానీ..పూజ గానీ..శుభకార్యాలు గాన