Home » production
ప్రముఖ వాహన తయారీదారు మారుతీ సుజికీ సంస్థ తన వాహన ఉత్పత్తి కేంద్రాలను మూసివేయాలని నిర్ణయించింది. ఆర్థిక మాంద్యం కొనసాగుతున్న సమయంలో మారుతీ వాహనాల అమ్మకాలు పడిపోయాయి. దీంతో గురుగ్రామ్, మానేసర్ ప్లాంట్లలో ఈనెల 7వ, 9వ తేదీన రెండు
ఎంజీ మోటార్ ఇండియా నుంచి కొత్త మోడల్ కార్లు వచ్చేస్తున్నాయి. ఇండియాలో తొలిసారి ఎంజీ కంపెనీ నుంచి ‘హెక్టార్ SUV’పేరుతో కొత్త ఇంటర్నెట్ కార్లు రానున్నాయి.
సుమారు 35 ఏళ్ల పాటు చౌక మల్టీపర్పస్ వాహనంగా (ఎంపీవీ) వాహనదారులకు చేరువైన మారుతీ ఓమ్ని వ్యాన్ ఇకపై కనుమరుగు కానుంది.
ఏన్నో ఏళ్లుగా ఉన్న కాశ్మీర్ వివాదంపై బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఓ సూచన చేశాడు. అక్కడ జరుగుతున్న హింస తగ్గాలంటే ఏం చేయాలో చెప్పాడు ఈ హీరో. జస్ట్ కాశ్మీర్ యూత్కు సరైన విద్య అందిస్తే చాలు అని ఒక్క ముక్కలో చెప్పాడు. ఇతను నటించిన సినిమాలు �
ప్రధానమంత్రి నరేంద్రమోడీ తన అమేథీ పర్యటనలో మరోసారి అబద్దాలు చెప్పారని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. ఆదివారం(మార్చి-3,2019) అమేథీలో పర్యటించిన ప్రధాని మేడ్ ఇన్ అమేథీ నినాదాన్ని తాము నిజం చేశామని అన్నారు.కాంగ్రెస్ పై,రాహుల్ పై మోడ�
ఉక్కు తయారీలో భారత్ అరుదైన ఘనత రెండో స్థానంలో ఉండే జపాన్ ను వెనక్కు నెట్టిన భారత్ రెండో స్థానాన్ని సాధించిన భారత్ ప్రస్తుతం మూడోస్థానంలో జపాన్ ప్రపంచంలోనే ముడి ఉక్కు తయారీలో చైనా అగ్రస్థానం నాలుగో స్థానంలో అమెరికా ఢిల్లీ : ఏదైనా బ�