PROVIDE

    రోగ నిరోధక శక్తి కోసం : Pineapple, Lemon Free

    July 2, 2020 / 08:26 AM IST

    భారతదేశాన్ని ఇప్పట్లో కరోనా భూతం వీడే అవకాశాలు కనిపించడం లేదు. ఎందుకంటే..ఎక్కడికక్కడ పాజిటివ్ కేసులు అధికంగా నమోదవుతున్నాయి. వివిధ రాష్ట్రాల్లో భయానక పరిస్థితి నెలకొంది. కరోనా వైరస్ కట్టడికి ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నా..ఏ మాత్రం ఫలిత

    G-20దేశాల్లో భారత్ దే ఎక్కువ వృద్ధి…ఆ సంస్థలకు 50వేల కోట్లు ప్రకటించిన ఆర్బీఐ

    April 17, 2020 / 06:01 AM IST

    వచ్చే ఆర్థిక సంవత్సరంలో భారతదేశం పదునైన మార్పును సాధిస్తుందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. IMF ప్రొజెక్షన్స్ ను పేర్కొంటూ శుక్రవారం(ఏప్రిల్-17,2020)ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దేశవ్యాప్త లాక్ డౌన్ ప్రారంభమైన తర్వాత రెండోసారిగా ఇవాళ ఆయన మీడ�

    కరోనా నియంత్రణకు పని చేస్తున్న హెల్త్ వర్కర్స్ కు ముంబై తాజ్ హోటల్ లో ఉచిత బస

    April 5, 2020 / 12:31 AM IST

    కరోనావైరస్ మహమ్మారి నియంత్రణకు పోరాడుతున్న ఆరోగ్య కార్యకర్తలకు టాటా గ్రూప్ సంస్థ యాజమాన్యంలోని ముంబైకి చెందిన తాజ్ మహల్ హోటల్ లో ఉచిత బసను అందిస్తోంది. మహారాష్ట్ర రాజధాని, మరియు ఉత్తర ప్రదేశ్ నోయిడాలోని లగ్జరీ ప్రాపర్టీలలో కూడా ఈ సంస్థ వస

    ఐసొలేషన్ వార్డులుగా 20వేల రైలు బోగీలు

    March 31, 2020 / 11:46 AM IST

    ప్రపంచ దేశాలన్నింటిని కరోనా వైరస్ వణికిస్తుంది. కరోనా వైరస్ రోజు రోజుకు వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా 20వేల రైల్వే బోగిలను ఐసోలేషన్ వార్డులుగా మార్చేందుకు రైల్వే బోర్డు నిర్ణయం తీసుకుంది. జోనల్‌ రైల్వే మేనేజర్లందరిక�

    ఉచిత సర్వీసులు అందించండి…టెలికాం కంపెనీలను కోరిన ప్రియాంక గాంధీ

    March 30, 2020 / 11:59 AM IST

    భారత్ లో కరోనా కేసులు వేగంగా పెరుగుతూ దేశ ప్రజానీకాన్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. ముఖ్యంగా షట్ డౌన్ కారణంగా చాలామంది నిరుపేదలు తీవ్రఇబ్బందులకు గురౌతున్నారు. అయితే ఈ సమయంలో మొబైల్ ఫోన్ యూజర్లకు నెల రోజులపాటు ఉచితంగా ఇన్‌కమింగ్, ఔట్ గ�

    పీసీసీ చీఫ్ ఇవ్వాలంటున్న కోమటిరెడ్డి

    November 5, 2019 / 01:35 PM IST

    పీసీసీ అధ్యక్షుడిగా అవకాశం కల్పించాలని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత భువనగిరి ఎంపి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అధిష్టానాన్ని కోరారు.

    భారత్ పెద్ద‌ మనసు… ఇడాయ్ బాధితుల కోసం మూడు నౌకలు

    March 19, 2019 / 11:37 AM IST

    ఇడాయ్ తుఫాను కారణంగా అతలాకుతలమైన జింబాబ్వే,మొజాంబిక్,మాల్వాయి దేశాల్లో సహాయకార్యక్రమాలు చేపట్టేందుకు భారత్ రెడీ అయింది.మానవతా దృక్పథంతో సహాయకార్యక్రమాల కోసం మూడు షిప్ లను బెయిరా పోర్టుకి ను భారత్ పంపించింది. మొజాంబిక్ దేశం చేసిన విన�

10TV Telugu News