Home » PUBG
టెన్సెంట్ కంపెనీకి చెందిన ప్రముఖ ఆన్లైన్ మల్టీ ప్లేయర్ గేమ్ ‘పబ్జీ’ కారణంగా రోజురోజుకీ యువత ప్రపంచాన్ని మరిచిపోతుంది. ఈ పబ్జీ గేమ్ వల్ల ఎందరో యువకులు ప్రాణాలు కూడా కోల్పోయే పరిస్థితి. ఇదే క్రమంలో తాజాగా మహారాష్ట్రలోని హింగోలి ప్రా�
పబ్ జీ.. పరిచయం అక్కర్లేని వీడియో గేమ్. కొద్దికాలంలోనే ఇండియాలో ఎంతో పాపులర్ అయిన పబ్ జీ బాటిల్ గేమ్ అదే స్థాయిలో వివాదాస్పదమైంది. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ పబ్ జీ కి బానిసలుగా మారిపోయారు.
PubG.. ఇప్పుడిది సంచలనం..దీనితో పాటు విషాదం నింపుతోంది. ఈ గేమ్ ఆడుతున్న వారిలో కొంతమంది బానిసలవుతున్నారు. రోజు రోజుకు వారి సంఖ్య పెరుగుతోంది. గేమ్ ఆడి పలువురు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. దీనిని ఆడుతూ బయటి పరిసర ప్రాంతాలు, వ్యక్తులను కూడా మర�
పబ్ జీ.. పబ్ జీ.. పరిచయం అక్కర్లేని వీడియో గేమ్. పబ్ జీ మాయలో పడి చేతులారా మానసికంగా జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా అన్నీ వయస్సుల వారు ఈ పబ్ జీ గేమ్ కు ఫిధా అయిపోయారు.
యువతకు పిచ్చెక్కిస్తున్న ఆండ్రాయిడ్ గేమ్లలో PUBG గేమే టాప్. మార్కెట్లోకి వచ్చిన కొంతకాలంలోనే విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. విన్నర్ విన్నర్ చికెన్ డిన్నర్.. అంటూ యూత్ను ఆకట్టుకునే విధంగా ఉన్న ఈ గేమ్లలోని దశలు బీభత్సమైన క్రేజ్ను త
ట్రెండ్ అంటే ఎప్పటికప్పుడూ మారుతూ ఉండటం.. అప్డేట్ అయిపోతూ ఉండటమే. కొత్తదనాన్ని మాత్రమే యాక్సెప్ట్ చేసే యూత్ కోసం.. మరో కొత్త గేమ్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. అపెక్స్ లెజెండ్స్ పేరిట విడుదలైన ఈ గేమ్ విడుదలైన మూడు రోజుల్లోనే కోటిమంది
ఒకసారి పబ్జీ గేమ్ ఆడితే చాలు.. మళ్లీ మళ్లీ ఆడాలనిపించే గేమ్. వదిలిపెట్టరంతే.. ఎంతటివారైన సరే పబ్ జీ గేమ్ కు అడిక్ట్ అవ్వాల్సిందే. మొబైల్ వెర్షన్ రావడంతో ఇక ఈ గేమ్ కు పట్టాపగ్గాలు లేకుండా పోయింది.
ఆన్ లైన్ గేమ్ పబ్ జీ(PUBG)కి బానిసలైపోతున్న వారి సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుంది. ఈ గేమ్ ఆడి పలువురు ప్రాణాల మీదకి తెచ్చుకొంటున్నారు. గేమ్ లో లానే బయట ప్రంచంలో బిహేవ్ చేయడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తుంది. పబ్ జీ గేమ్ ని భారత్ లో నిషేధించాలని డిమాం�