Home » PUBG
PUBG ప్లేయర్లందరికీ గుడ్ న్యూస్. India Today League Invitational 2020 పేరిట ఏప్రిల్ 23 నుంచి 26వ తేదీ వరకూ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ టోర్నీలో బెస్ట్
పబ్జి మొబైల్ గేమ్ వ్యసనం ఒక పిల్లాడిని దొంగగా మార్చింది. తన స్నేహితులతో కలిసి పబ్జి గేమ్ ఆడిన గుజరాత్ కు చెందిన 12 ఏళ్ళ పిల్లవాడు తన స్నేహితులతో ఆటలో ఓడిపోవటంతో వారికివ్వటంకోసం 3 లక్షల రూపాయలను ఇంటి నుంచి దొంగతనం చేశాడు. గుజరాత్ లోని కచ్ జిల�
ఆన్ లైన్ గేమ్ PUBGకి బానిసలైపోతున్న వారి సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుంది. ఈ గేమ్ ఆడి ప్రాణాల మీదకి తెచ్చుకొంటున్నారు. అంతేకాదు ఈ గేమ్ కి బానిసలైపోయి కొంతమంది రాత్రి, పగలు అనే తేడా లేకుండా అన్నం కూడా తినడం మానేసి గేమ్ ఆడుతున్నారు. అందుకని PUBG గేమ్ న
సరదా కోసం చేసే పనులు వ్యసనంగా మారకూడదు. అవి మత్తు పదార్థాలైనా, సోషల్ మీడియా లాంటి మాద్యమాలైనా.. కొద్ది నెలలుగా ఆన్లైన్ గేమ్ పబ్జీకి చాలా యువత బానిసలుగా మారిపోతున్నారు. దీనిపై ప్రాణాలు పోగొట్టుకునేంత వరకూ దిగజారుతున్నారు. ఇటీవల హైదరాబాద్�
పబ్ జీ.. పబ్ జీ.. ఇక ఈ పేరు వినిపించదు. కనిపించదు. పబ్ జీ టైటిల్ కు బదులుగా మరో కొత్త వీడియో గేమ్ టైటిల్ వచ్చేసింది.
పబ్ జీ.. పరిచయం అక్కర్లేని గేమ్. పిల్లలే కాదు.. అందరూ ఈ పబ్ జీ గేమ్ మాయలో పడిపోయారు.
పబ్ జీ.. ఈ గేమ్ మాయలో పడితే ఎవరూ గుర్తుండరు. ఏం జరుగుతుందో కూడా తెలియదు. పబ్ జీ గేమ్.. అదే ప్రపంచంగా గడిపేస్తారు. మిలియన్ల మంది.. గంటల కొద్ది మొబైల్ స్ర్కీన్ చూస్తుండి పోతుంటారు.
పబ్ జీ గేమ్ మనుషుల ప్రాణాలు తీస్తుంది..ఇప్పటికే పలువురు ఈ గేమ్ కారణంగా ప్రాణాలు తీసుకోగా తెలంగాణలో మరో యువకుడు పబ్ జీ గేమ్కు బానిసై ఆత్మహత్య చేసుకున్నాడు. మెదక్ పట్టణంలోని వెంకట్రావ్ నగర్ కాలనీకి చెందిన బాలుడు(14) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇటీ
పబ్జీ గేమ్ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎటువంటి అలజడి క్రియేట్ చేస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎందరో యువకులు ఈ గేమ్కు అడిక్ట్ అయిపోయి జీవితాలను నాశనం చేసుకుంటుండగా.. మరికొందరు ప్రాణాలను సైతం తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఈ గేమ్ను బ్యాన్ చ
ఆన్లైన్ గేమ్ పబ్జీ(PUBG)కి బలవుతున్నవారు రోజురోజుకు పెరిగిపోతున్నారు. ఇప్పటికే ఈ గేమ్ భారినపడి ఇబ్బంది పడిన వ్యక్తుల గురించి రకరకాల కథనాలు వస్తుండగా.. తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా రాజారాంపల్లికి చెందిన సాగర్(20) అనే యవకుడు పబ్ జీకు అడిక్ట