-
Home » punjagutta police
punjagutta police
రాజ్భవన్ చోరీ కేసులో బిగ్ ట్విస్ట్.. తోటి మహిళా ఉద్యోగిని ఫొటోలు మార్ఫింగ్ చేసి.. జైలు నుంచి బెయిల్పై వచ్చాక.. అసలేం జరిగిందంటే..?
రాజ్భవన్ చోరీ కేసులో మరో విషయం వెలుగులోకి వచ్చింది. నిందితుడు శ్రీనివాస్ మహిళా ఉద్యోగిని ఫొటోలు మార్ఫింగ్ కేసులో కొద్దిరోజుల క్రితమే జైలుకెళ్లి వచ్చాడు..
తెలంగాణ రాజ్భవన్లో చోరీ.. తలకు హెల్మెట్ పెట్టుకొని వచ్చి చోరీకి పాల్పడిన నిందితుడు..
తెలంగాణ రాజ్ భవన్లో చోరీ ఘటన చోటు చేసుకుంది. అందులోని సుధర్మ భవన్లో నాలుగు హార్డ్ డిస్క్ లు చోరీ జరిగినట్లు..
సెలబ్రిటీలకు షాక్.. ఆ 11 మందిపై కేసులు నమోదు.. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లపై పోలీసుల కొరడా..
విష్ణుప్రియ, సుప్రిత, రీతూచౌదరితో పాటు హర్షసాయి, టేస్టింగ్ తేజ, ఇమ్రాన్ పైన కేసు నమోదు చేశారు పంజాగుట్ట పోలీసులు.
హైదరాబాద్ బేగంపేట ఫ్లైఓవర్ పై కారు బీభత్సం
హైదరాబాద్ బేగంపేట ఫ్లైఓవర్ పై కారు బీభత్సం సృష్టించింది. కారు పంజాగుట్ట వైపు నుంచి సికింద్రాబాద్ వైపు వెళ్తుండగా ..
అతి పెద్ద డ్రగ్స్ లింకును ఛేదించిన పోలీసులు.. కాంటాక్ట్ లిస్టులో హైదరాబాద్కి చెందిన 31 మంది వినియోగదారులు
Hyderabad: విద్యార్థి వీసాపై సయీద్ అలీ హైదరాబాద్ వచ్చాడని పోలీసులు గుర్తించారు.
TV Actress Mythili Case : టీవీ నటి మైథిలి ఆత్మహత్యాయత్నం కేసు.. పోలీసులపై ఆరోపణలు
టీవీ సీరియల్ నటి కట్టా మైథిలి ఆత్మహత్యాయత్నం కేసులో పోలీసులపై ఆరోపణలు చేస్తున్నారు మైథిలి కుటుంబసభ్యులు. రెండేళ్ల నుంచి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నా..(TV Actress Mythili Case)
Fire Accident: ప్రాణాలకు తెగించి తల్లి కూతురిని రక్షించిన కానిస్టేబుల్
మంటల్లో చిక్కుకున్న తల్లీకూతురిని సురక్షితంగా కిందకు తీసుకువచ్చాడు శ్రావణ్ కుమార్. ప్రాణాలకు తెగించి, ధైర్యసాహసాలను ప్రదర్శించిన కానిస్టేబుల్ శ్రావణ్ ను స్థానికులు అభినందించారు
jogini shyamala : మహిళ బట్టలు విప్పి వీడియోలు తీసి.. జోగిని శ్యామలపై ఎఫ్ఐఆర్
బోనాల పండుగలో తన ఆటపాటలతో, అందచందాలతో అందరిని ఆకట్టుకుని తెలుగు రాష్ట్రాల ప్రజలకు సుపరిచతమైన జోగిని శ్యామల వివాదంలో చిక్కుకుంది. ఆమెపై హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో జీరో ఎఫ్ఐఆర్ నమోదైంది.