Home » QATAR
భారత్ నుంచి పారిపోయిన ముస్లిం మత ప్రబోధకుడు జకీర్ నాయక్ ను ఫిఫా వరల్డ్ కప్-2022 సందర్భంగా తమ దేశానికి రావాలని తాము అధికారికంగా ఆహ్వానించలేదని భారత్ కు ఖతర్ తెలిపింది. ఫిఫా వరల్డ్ కప్-2022 వేళ జకీర్ నాయక్ ను ఖతర్ ఆహ్వానించిందని వార్తలు రావడంతో దీ�
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్.. 7 దేశాలుండే ఈ యూనియన్ లో ఖతార్ ఓ ప్రత్యేకం. భూతల స్వర్గాన్ని తలపించే దేశం. మిడిల్ ఈస్ట్లో.. మిగతా గల్ఫ్ కంట్రీస్ కూడా బాగానే అభివృద్ధి చెందాయ్. కానీ.. ఖతార్ మాత్రమే వాటిని మించి సాధించింది. ఇప్పుడు.. వాటికే గట్టి పోటీ ఇస్
ప్రపంచంలోనే అత్యంత కాస్ట్లీ గేమ్, స్పోర్ట్స్ ఈవెంట్ ఏదైనా ఉందంటే.. అది కేవలం ఫిఫా వరల్డ్కప్. అలాంటి ఒక మెగా టోర్నీకి.. ఖతార్ లాంటి ఓ చిన్న దేశం హోస్ట్గా వ్యవహరిస్తోంది. కొన్నేళ్ల కిందటి వరకు ఫిఫా వరల్డ్కప్ ఇక్కడ జరుగుతుందని ఎవరూ ఊహించలేదు
దేశంలో నిషేధానికి గురైన ఇస్లాం మత ప్రబోధకుడు జకీర్ నాయక్ ప్రస్తుతం ఖతార్లో కనిపించాడు. అక్కడ జరుగుతున్న ‘ఫిఫా వరల్డ్ కప్-2022’ సందర్భంగా ఇస్లాంకు సంబంధించి పలు బోధన కార్యక్రమాల్లో జకీర్ పాల్గొనబోతున్నాడు.
ఫుట్బాట్ మెగా టోర్నీకి 2018లో విజేతగా నిలిచిన ఫ్రాన్స్ డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగుతుంది. ఈ మెగా టోర్నీలో 32 జట్లు పోటీ పడుతున్నాయి. 29 రోజులుపాటు 64 మ్యాచ్లు జరుగుతాయి. 32 జట్లు ఎనిమిది గ్రూపులుగా విభజించారు. గ్రూప్లోని మొదటి రెండు జట్లు �
‘ఫిఫా వరల్డ్ కప్-2022’ ఆదివారం నుంచి ఖతార్లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఖతార్ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. స్టేడియాల పరిసరాల్లో బీర్ల అమ్మకాలపై నిషేధం విధించింది. ఈ టోర్నీ డిసెంబర్ 18 వరకు జరుగుతుంది.
టైట్ డ్రెస్ లు ధరించడం, ఎక్స్ పోజింగ్ చేయడాన్ని నిషేధించారు. భుజాలను కప్పుతూ, మోకాళ్ల దిగువకు ఉండేలా మహిళలు దుస్తులు ధరించాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు.
భారతీయ టీ, ఇతర ఉత్పత్తులను తీసేసి ట్రాలీలో వేసి తీసుకెళ్లి వాటిని అమ్మకానికి ఉంచకుండా చేశారు. అలాగే, బియ్యం, మిర్చి వంటి బస్తాలను కవర్తో ఆ సూపర్ మార్కెట్ సిబ్బంది కప్పేశారు.
రోడ్ల రంగు మార్చేస్తోంది ఆ దేశం. నల్లటి రోడ్లకు నీలం రంగు వేస్తోంది ప్రభుత్వం..ఎందుకంటే..
తాలిబన్ల ఆక్రమణ కారణంగా ఆఫ్ఘనిస్తాన్ నుంచి బయట పడేందుకు అక్కడి ప్రజలు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.