Home » QATAR
గూఢచర్యం ఆరోపణలతో ఖతార్లో బందీలుగా ఉన్న 8 మంది భారత నేవీ మాజీ అధికారులు ఇటీవలే విడుదలయ్యారు. వీరి విడుదల వెనుక షారుఖ్ ప్రమేయం ఉందన్న ఆరోపణలపై షారుఖ్ ఖాన్ స్పందించారు.
ఖతార్లోని కోర్టు ఇటీవల ఎనిమిది మందికి మరణశిక్ష విధించింది. ఇది జరిగిన తర్వాత కూడా భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయంతో దిగ్భ్రాంతికి లోనయ్యామని పేర్కొంది.
ఖతార్ దేశంలో మరణశిక్ష పడిన 8మంది భారతీయుల కుటుంబాలను కేంద్ర విదేశాంగశాఖ మంత్రి ఎస్ జైశంకర్ కలిశారు. ఖతార్ నుంచి శిక్షపడిన భారతీయులను విడుదల చేయించేందుకు తాము అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని మంత్రి జైశంకర్ చెప్పారు....
Indians in Qatar: ఖతార్లో 8 మంది భారత నేవీ మాజీ నావికులకు మరణశిక్ష విధించారనే విషయం తెలిసిందే. అయితే మరణశిక్షకు సంబంధించిన వివరాలను ఖతార్ ఇవ్వలేదు కానీ గూఢచర్యం చేశారన్ని ఆరోపణలతో వారిని అరెస్ట్ చేసి బంధీలుగా ఉంచింది. అయితే గూఢచర్యం ఆరోపణలు అవాస్తవమ
ఖతార్లో మరణశిక్ష పడిన ఎనిమిది మంది మాజీ భారతీయ నావికుల పేర్లు - కెప్టెన్ నవతేజ్ సింగ్ గిల్, కమాండర్ పూర్ణేందు తివారీ, కెప్టెన్ సౌరభ్ వశిష్ఠ, కమాండర్ సంజీవ్ గుప్తా, కెప్టెన్ బీరేంద్ర కుమార్ వర్మ, కమాండర్ సుగుణాకర్ పాకాల, కమాండర్ అమిత్ నాగ్పా�
అండం పిండంగా ఫలదీకరణ చెంది బుజ్జాయిగా రూపాంతరం చెందే పరిణామక్రమం అంతా అద్భుతం. అటువంటి శిశువు పరిణామ క్రమాన్ని అద్భుతమైన శిల్పాలుగా మార్చి ప్రత్యక్షంగా ఆవిష్కరించింది ఓ ఆస్పత్రి. ఆ శిల్పాలను చూస్తే బిడ్డ పుట్టుక..పరిణామ క్రమం ఎంత గొప్పదో �
మెస్సీ మరో సర్ప్రైజ్ కూడా అందుకున్నాడు. అదే.. ఆతిథ్య దేశం ఖతార్ అధినేత, ‘ఎమిర్ ఆఫ్ ఖతార్’గా పిలిచే తమిమ్ బిన్ హమాద్ అల్ తని తొడిగిన బ్లాక్ రోబ్. ప్రపంచ కప్ ట్రోఫీ అందించే ముందు మెస్సీకి దీన్ని ప్రత్యేకంగా తొడిగారు.
ఫుట్ బాల్ క్రీడాభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. నెల రోజులుగా జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్ స్టేజ్ కు చేరుకుంది. నేడు ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరుగనుంది ఖతార్ లోని లుసైల్ స్టేడియం వేదికగా తుది పోరు జరుగనుంది.
‘ఫిఫా వరల్డ్ కప్-2022’కు ఆతిథ్యమిచ్చిన ఖతార్ ఇప్పుడు ఖాళీగా దర్శనమిస్తోంది. నెల రోజులపాటు జనంతో సందడిగా మారిన ఖతార్, ఇప్పుడు వెలవెలబోతుంది. ఇంతకీ.. వేల కోట్లు ఖర్చుపెట్టిన దేశం ఈ టోర్నీ వల్ల బాగుపడిందా? లేదా?
అగ్నిప్రమాదం సభవించిన ప్రదేశంలో శనివారం సాయంత్రం అర్జెంటీనా, మెక్సికో సహా అనేక ప్రపంచ కప్ మ్యాచ్ లు జరిగాయి. నగరంలో నిర్మాణంలో ఉన్న భవనంలో మంటలు చెలరేగినట్లు అధికారులు తెలిపారు.