Home » QATAR
సెకండ్ హనీమూన్ కోసం ఖతార్ వెళ్లి డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన ముంబైకి చెందిన ఓ జంట.. రెండేళ్ల తర్వాత స్వదేశానికి తిరిగి రానుంది. ఇప్పుడు వారు ఇద్దరు కాదు, ముగ్గురు. అరెస్ట్ అయ్యే సమయానికి ఆమె ప్రెగ్నెంట్. జైల్లోనే ఆడబిడ్డను ప్రసవించింది.
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి మన దేశంలోనూ చాపకింద నీరులా విస్తరిస్తోంది. భారత్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్యతో పాటు మరణాల సంఖ్యా
గల్ఫ్ దేశాల్లో ఒకటైన ఖతర్లో బుధవారం ఒక్కరోజులోనే 238 కరోనా కేసులు కన్ఫామ్ అయ్యాయి. దీంతో కరోనా ఇన్ఫెక్షన్కు గురైన వారి సంఖ్య 262కు చేరింది. రోగులందరినీ ప్రత్యేక వార్డుల్లో ఉంచి పబ్లిక్కు దూరంగా ఉండేలా చూస్తున్నట్లు ఆరోగ్య శాఖ ప్రకటించింది.
ఖతార్ లోని దోహాలో గత వారం జరిగిన ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ 2019లో మహిళల 800మీటర్ల పరుగు పందెంను 2నిమిషాల 70 సెకన్లలో పూర్తి చేసి గోల్డ్ మెడల్ సాధించిన తమిళనాడుకి చెందిన గోమతి మరిముత్తుకి AIADMK రూ.15లక్షల రివార్డ్ ను ప్రకటించింది. Also Read : నేను మ�